దేశీయ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాలు జోరు మీదున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఈ రంగాల్లో నియామకాలు 8.7 శాతం వృద్ధి చెందవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి మరి. ఈ క్రమంలోనే 2030కల్లా ఇది
మహిళలు నాయకత్వం వహిస్తున్న భారతీయ కంపెనీలు లాభాల బాటలో నడుస్తున్నాయి. సదరు సంస్థలు 50 శాతం అధిక లాభాలు సాధించినట్టు ‘మార్చింగ్ షీప్ ఇంక్లూజన్ ఇండెక్స్ 2025’ నివేదిక చెబుతున్నది. అదే సమయంలో నాయకత్వ పాత్�
విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) ఇంటిదారి పట్టారు. భారతీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వీలైనంత ఎక్కువగా వెనక్కి తీసేసుకుంటున్నారు. దేశీయంగా పెట్టుబడులు పెడుతున్న ఎఫ్ఐఐల్లో సుమారు 35 శాతం అమెరికాకు �
GST | జీఎస్టీ ఎగవేతలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతలకు పాల్పడినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జ�
కోర్సు పూర్తికాగానే జాబ్ గ్యారెంటీ కోర్సులను ఇప్పుడు డిగ్రీలో ప్రవేశపెడుతున్నారు. ఈ విద్యాసంవత్సరం బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ)కోర్సును అందుబాటులోకి తెచ్�
వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో కొత్తగా బీకాం బ్యాకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) కోర్సును ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకొన్నది.
జాబ్ మార్కెట్ కోలుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుత 2024 సంవత్సరంలో దేశీయంగా నియామకాలు 8.3 శాతం పెరుగుతాయని ఫౌండిట్ యాన్యువల్ ట్రెండ్స్ తాజా రిపోర్ట్లో తెలిపింది.
మెట్రోపాలిటన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎంఎల్ఐసీ) లేదా మెట్లైఫ్.. బీమా, యాన్యుటీస్, ఉద్యోగ లబ్ధిదాయక కార్యక్రమాల్లో ప్రపంచ దిగ్గజంగా వెలుగొందుతున్నది. 155 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ 1868లో మొదలైంది. ప్�
రానున్న పండుగ సీజన్ సందర్భంగా నెలకొనే డిమాండ్తో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో 50,000 తాత్కాలిక ఉద్యోగాలు లభిస్తాయని స్టాఫింగ్ కంపెనీ టీమ్లీజ్ సర్వీసెస్ వె�
గత నెల వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు పడిపోయాయి. జూన్లో 3 శాతం తగ్గినట్టు ప్రముఖ టాలెంట్ వేదిక ఫౌండిట్ తెలియజేసింది. ఐటీతోపాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హోం అప్లి
Telangana | భారత్లో టెక్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా అవతరించిన తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు పోటీపడుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్�
ఆఫీస్ లీజింగ్ విభాగంలో హైదరాబాద్ దూసుకెళుతున్నది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలతో పోటీపడుతూ హైదరాబాద్లో లీజింగ్ జోరుగా పెరిగినట్టు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదికలో వెల్లడించి�
దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.10,431 కోట్ల నికర లాభాన్ని గడించింది.
కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి దశలవారీగా ముగింపు పలుకుతున్నాయి. ఇప్పటికే 25 శాతం మందికిపైగా ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు.