మోసపూరిత హామీలతో యువతను కూడా దగా చేశారని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైందంటూ ప్రధాని మోదీని (PM Modi) ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు �
‘నా స్టడీ సర్టిఫికెట్లు చూపిస్తా’ అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాను పుణె యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ, సిటీ యూనివ�
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఎస్సీ విద్యార్థులకు వరంగా మారింది. ఈ పథకం కింద మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి ఈ విద్యాసంవత్�
జిల్లావ్యాప్తంగా ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరికీ కొంత ఆలస్యమైనా ఓటేసేందుకు అ�
డిగ్రీ, పీజీలో ఆర్ట్స్ కోర్సుల ఆధిపత్యం కొనసాగుతున్నది. ఐదేండ్లుగా ఉన్నత విద్యలో ఇదే పరిస్థితి కనపడుతున్నది. జాతీయంగా అంతటా ఇదే వాతావరణం నెలకొన్నది. డిగ్రీలో బీఏ, పీజీలో ఎంఏ ఆర్ట్స్ కోర్సులే టాప్లో న�
రాష్ట్రంలో ఉన్నత విద్య అడ్మిషన్లలో మహిళలదే పైచేయిగా కనిపిస్తున్నది. డిగ్రీ, పీజీ వంటి వృత్తి విద్యాకోర్సుల్లో మహిళల హవా కొనసాగుతున్నది. 2019-20 విద్యా సంవత్సరంతో పోల్చితే 2020-21లో మహిళల ఎన్రోల్మెంట్ 4.5% పెరి�
మార్కెట్ డిమాండ్, ఇండస్ట్రీ అవసరాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొత్తకోర్సులను రూపొందించి అమలు చేస్తున్నది. అందులోభాగంగా, తాజాగా మరో కొత్త కోర్సు అమలుకు పచ్చజెండా ఊపింది. వచ్చే విద్యాసంవత్సరం నుం�
కళ్లు లేవని చింతించలేదు. అవహేళనలకు భయపడలేదు. ఆ పట్టుదలకు గుర్తుగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ పట్టా ఇచ్చింది. ఆ ప్రతిష్ఠాత్మక సంస్థలో సీటు సాధించిన మొదటి అంధురాలు తనే.
Joyce DeFauw | చదువుకోవాలన్న ఆసక్తి, పట్టుదల ఉంటే ఎలాంటి వయసులోనైనా అనుకున్నది సాధించవచ్చు. ఇందుకు నిదర్శనమే అమెరికాకు చెందిన 90 ఏండ్ల జాయిస్ డెఫావ్ (Joyce DeFauw). 71 ఏండ్ల క్రితం వదిలేసిన చదువును.. కుటుంబ సభ్యుల సహకారంతో ఇప�
‘నేను డిగ్రీ బీఎస్సీ పూర్తి చేశాను. సివిల్స్ రాయాలనుకొంటున్నా. ఇందుకు ఎంఏ చేయాలని ఉన్నా అవకాశం లేకుండా పోయింది. నాలుగేండ్ల బీటెక్ అయిపోయింది. ఎంటెక్ కాకుం డా ఎమ్మెస్సీ చదవాలని ఉన్నది.’ ఇవి తరచూ వినిపి�
డిగ్రీ, పీజీ పుస్తకాల్లో రెండు అంశాలు 2 క్రెడిట్స్ జారీచేయనున్న వర్సిటీలు హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ వినియోగంతో తలెత్తే అనర్ధాలు, సైబర్ నేరాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించేందు�