డిగ్రీ కాలేజీల్లో దోస్త్ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. అయి తే విద్యార్థులు డ్రాప్అవుట్స్ కాకుండా ఉద్దేశంతో ప్రభుత్వం మరో ప్రత్యేక అవకాశం కల్పించింది. కొందరు విద్యార్థులు ఐఐటీ, నీట్, ఇంజినీరి
మహబూబాబాద్ జిల్లా మల్యాల గ్రామంలోని కృషి విజ్ఞాన్ కేంద్రం (కేవీకే)కి అనుబంధంగా హార్టికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ధన్యవాదాలు తెలి�
ఉన్నత విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రారంభించిన రాష్ట్రీయ ఉచత్తర్ అభియాన్ (రూసా) పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ పథకం పేరును ప్రధానమంత్రి ఉచత్తర్ శిక్ష అభియాన్ (పీఎం -ఉషా)గా మార్చి
రాష్ట్రంలో ఏటా గురుకుల కాలేజీలు పెరుగుతున్నాయి. 36 శాతం గురుకుల డిగ్రీ కాలేజీలే ఉండగా, ఇవి ఏటా 10వేల మంది విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. కేజీ టూ పీజీ విద్యలో భాగంగా ఈ ఏడాది కొత్తగా 17 బీసీ డిగ్రీ కాలేజ�
Degree Courses | డిగ్రీలో కొత్తగా మరో 15 సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే 7 కోర్సులను ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు భావించారు. స్థానిక అవకాశాలు, కాలేజీల విజ్ఞప్తుల మేరకు మొత్తం�
డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన 2,858 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిన 527 లెక్చరర్ పోస్టులు, ఔట్ సోర్సింగ్లో 341 ఉద్యోగాలు, గౌరవ వేతనం క
చదువు తర్వాత ఉద్యోగ, ఉపాధికి కావాల్సిన వృత్తి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) కరీంనగర్ జిల్లాలో సత్ఫలితాలనిస్త�
ఐఐటీలు, ఎన్ఐటీల్లో నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులను ప్రవేశపెట్టే అంశంపై కీలక ముందడుగు పడింది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఎన్ఐటీ వరంగల్లో నాలుగేండ్ల బీఈడీ కోర్సుకు అనుమతి లభించిం�
నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ దాచేపల్లి రవీందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కారు. పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చేందుకు రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధిక�
డిగ్రీలోని డాటా సైన్స్ కోర్సును పీజీలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నది. వీలైనంత త్వరగా ఈ కోర్సును అందుబాటులోకి తెచ్చేందుకు ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని డిగ్
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ కోసం ఈ నెల 16 నుంచి దోస్త్ వెబ్సైట్�
తెలంగాణ అవతరించాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని కులాలు, మతాలకు సమన్యాయం జరుగుతున్నదని, అన్ని వర్గాల ప్రార్థనా మందిరాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డ�
తెలంగా ణ బొటానికల్ గార్డెన్, స్టేట్ హెర్బేరియం వంటి అంశాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన జడ్చర్ల డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల.. న్యాక్ ‘ఏ’ ప్లస్ప్లస్ గ్రేడ్ కోసం ముస్తాబ�