సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మరో రెండు పీజీ కోర్సులు మంజూరయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఇప్పటికే 10 �
డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న లెక్చరర్లలో 60-70 శాతం మంది గెస్ట్ ఫ్యాకల్టీయే. డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుతం రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ 1,400 మంది మాత్రమే ఉన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లు 500 మంది కాగా, గెస్ట్ �
Hyderabad | కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు విద్యానగర్లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2023-24 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశ�
ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పిలుపునిచ్చారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకలకు ఆయన హా�
మరికల్లోని సరస్వతీ డిగ్రీ క ళాశాలలో మక్తల్కు చెందిన అయ్యప్ప డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ పరీక్షలు రాస్తున్నారు. మక్తల్, మాగనూర్ నుం చి పరీక్షలు రాసేందుకు మరికల్ రావడం ఇబ్బందిగా ఉం దని మరికల్�
ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయంలో దీక్షగా చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధ మవుతున్న దివ్యాంగ యువకుడు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గాం గ్రామానికి చెందిన చిన్న రైతు కుటుంబీకుడు. నాన్న కొన్నేళ్ల క్�
రేకుల షెడ్డు... గాలి, వెలుతురు సోకని ఇరుకు గదులు.. సవాలక్ష సమస్యలతో సతమతమైన బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల.. ఇప్పుడు హైటెక్ సొబగులు దిద్దుకున్నది. ఆహ్లాదరకమైన వాతావరణం, సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో అలరారుత�
జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, తనను మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే హన్మంత్ షిండే కోరారు. మండలకేంద్రంలో సోమవారం మద్నూర్, డోంగ్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలత�
‘కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాంతానికి ఒక్క డిగ్రీ కాలేజీ మంజూరైంది. అది ఎక్కడ పెట్టాలో అనేక తర్జనభర్జనల తర్వాత అటు వేములవాడ, ఇటు సిరిసిల్ల కాకుండా అగ్రహారంలో ఏర్పాటు చేసిన్రు.
MLA Gandra | జిల్లాలో విద్యావ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా ఇప్పటికే డిగ్రీ, పీజీ కళాశాలలను, గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
ఎల్లారెడ్డిపేట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జనరల్) మంజూ రు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వు లు జారీ చేసింది. ఈమేరకు సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్ మంజూరు పత్ర�
Chairman Vasudeva Reddy | దివ్యాంగుల ( disabled ) సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె.వాసుదేవరెడ్డి ( Chairman Vasudeva reddy ) తెలిపారు.