అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని ఎస్వీఈఈపీ నోడల్ ఆఫీసర్ బీ లక్ష్మణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన ఓటర్ల అవగాహన సదస్సుకు ఆయన హాజరై
Minister KTR | సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్గా ఉండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తాజాగా ఓ ఫోటోను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. గతంలో పలు సందర్భాల్లో తన చిన్ననాటి ఫోటోలను షేర�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్ బృందం సందర్శించనున్నది. నేడు, రేపు కాలేజీలో నాణ్యతాప్రమాణాలను పరిశీలించనున్నది. అభివృద్ధి, తరగతుల నిర్వహణ, సాధించిన ఫలితాలు తదితర అంశాలపై �
హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం దాదాపు 10కి పైగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్కు 483 మంది ఎంపికయ్యారని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బి.శ్రీనివాస్�
జీడిమెట్ల, జులై 19 : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాల మంజూరు చేసిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
భవిష్యత్తులో సరస్వతీ నిలయంగా మహేశ్వరం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండాలో రూ.కోటి వ్యయంతో డిగ్రీ కళాశాల భవన నిర
ఖమ్మం : కవిత్వం సాహితీ రూపాలన్నిటిలో చాలా పదునైనదన్న భావనను, కవిత్వాన్ని యువతరానికి అందించి ,వారిలోని సృజనాత్మకతను వెలికితీసి ఈనాడు వందలాదిమంది వచన కవిత్వాన్ని పరిపుష్టం చేయడానికి కృషి చేసిన కుందుర్తి
పరిగి : పరిగిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సదుపాయాలు కల్పిస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలను ఎమ్మెల్యే సందర్శించారు. �
చేవెళ్ల టౌన్ : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి పాఠశాలకు మంచిపేరు తీసుకరావాలని పర్యావరణ అవార్డు గ్రహీత రామకృష్ణారావు తెలిపారు. స్ట్రీట్ కాజ్ వాసవి కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో చేవె
ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి | జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ లేనందున వేల మంది విద్యార్థులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి, వనపర్తి జిల్లా కేంద్రానికి వెళ్లి చదవాల్సిన పరిస్థ�