దేశానికే దిక్సూచిగా మారిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉన్నపళంగా విద్యాసంవత్సరం మధ్యలోనే కళాశాలను ఖాళీ చేయడంతో విద్యార్థుల భవ�
‘విజయోత్సవ సభలకు, పత్రికలకు యాడ్స్ ఇచ్చేందుకు డబ్బులుంటాయి. కానీ మాకు ఇచ్చేందుకు ఉండవా?’ అంటూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఇప్పుడు ఫీజు రీయిం�
ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తో ఫార్మసీ కాలేజీలను శుక్రవారం నుంచి నిరవధికంగా బంద్ చేయనున్నట్టు ఫార్మసీ కాలేజీల యాజమాన్య సంఘం ప్రకటించింది. యూనియన్ ప్రెసిడెంట్ టీ జైపాల్రె
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు మూడేళ్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కరీంనగర్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం యజమానులు, అధ్యాపకు�
ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు పెండింగ్ పడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 78 ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు రూ.232 కోట్లు రావాల్సి ఉంది.
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆంధ్ర భాషాభివర్ధిని (ఏబీవీ) డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా కల్పించింది. ఈ మేరకు బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ డా�
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల బంద్ బుధవారం రెండో రోజూ కొనసాగింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అఫ్లియేటెడ్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్�
తాము అధికారంలోకి వస్తే విద్యారంగానికి పెద్దపీట వేస్తామంటూ హామీనిచ్చిన కాంగ్రెస్, ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా.. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులపై నిర్లక్ష్యం చూపుతున్నది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా �
శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు దసరా సెలవులకు ముందే సమాచారం ఇచ్చారు. శాతవాహన పరిధిలో 60కి పైగా కళాశాల�
రుద్ర రోజూలాగే పోలీసు స్టేషన్కు వచ్చాడు. పాతకేసుల ఫైల్స్ పరిశీలిస్తున్నాడు. అక్కడే ఉన్న న్యూస్పేపర్పై తన పేరు తాటికాయంత అక్షరాల్లో కనిపించగానే ఆసక్తిగా దాన్ని అందుకున్నాడు. రుద్ర గ్రూప్ ఆఫ్ కాలే
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే టీచర్
విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మండలంలోని పెద్ద ఏక్లారా బాలికల పాఠశాలలో నియోజకవర్గంలోని గురుకుల, నవోదయ, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లతో స
దేశ రక్షణతోపాటు మంచి భవిష్యత్ కోసం యువత అగ్నివీర్ను సద్వినియోగం చేసుకోవాలని వాయుసేన రీసోర్స్ పర్సన్, కల్నల్ వి.సందీప్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాలోని డిగ్రీ కళాశాల ఆడిటోరియం హాల్లో ప్రిన్సి�