దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్వంలో మంజూరైన షీ క్యాబ్ వాహనాలను 23 మంది
నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ములుగు ఎమ్మెల్యే సీతక్క అక్రమాలకు పాల్పడుతూ పార్టీ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో లక్షల రూపాయలు తన అనుచరులతో వసూలు చేయిస్తున్నారని జడ్పీచైర్మన్ కుసుమ
దళిత బంధు లబ్ధిదారులు తమ యూనిట్ల వద్ద బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రధాని మోదీ ఫొటోలు పెట్టుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై లబ్ధిదారులు, టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు
Niranjan reddy | తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరిగాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. యువత నూతనంగా ఆలోచించి భిన్నమైన రంగాలను ఎంచుకోవాలని సూచించారు. పల్లె నిద్రలో
MLA Sanjay Kumar | దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. లబ్ధిదారుడికి దళితబంధు యూనిట్ను పంపిణీ చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్�
దళితబంధు పథకాన్ని ఆపేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, ఇందుకు ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సాంఘింక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏఒక్క వర్గాన
గుమ్మడిదల,ఆగస్టు29 : దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ దళిత బాంధవుడయ్యారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అనంతారం గ్రామానికి చెందిన 12 మందిక�
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు.