జిల్లాలో దళిత బంధు పథకం కింద చేపట్టిన అన్ని యూనిట్లు త్వరితగతిని గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నియోజకవర�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జనగామ ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. దళితబం ధు పథకం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన నాగపురి, గుర్జక
వరంగల్ ఓ సిటీలో దళితబంధు యూనిట్ల పంపిణీ గురువారం పండుగలా జరిగింది. తూర్పు నియోజకవర్గానికి చెందిన 100మందికి కార్లు, ట్రాక్టర్లు, డోజర్లు, గూడ్సు వాహనాలు అందజేయగా లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక్క�
జగిత్యాల : దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పలువురికి దళిత బంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లను గురువారం జగిత్యాల పట్టణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
బలమైన సామాజిక విప్లవానికి దళితబంధు నాంది పలుకుతుందని, దళితులు లబ్ధిదారులు కాదని ఇక నుంచి వారు హక్కుదారులని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్త�
దళిత బంధు పథకం అర్హులైన ప్రతి ఒకరికి పూర్తి స్థాయిలో అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధుకు
జగిత్యాల : దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే దళిత బంధు అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీర్పూర్ మండల మంగెల గ్రామానికి చెందిన రాస శంకర్, తాళ్ల ధర్మారం గ్రామానికి చెందిన సదాల అశోక్ కి దళిత �
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాలన్ని పచ్చగా, పరిశుభ్రంగా మారాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని సర్వేపల్లి, ఖప్రాయపల్లి గ్రామాల్లో న�
దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గుండుమల్ల ప్రవీణ్కుమార్ లబ్ధిదారుడికి దళితబంధు ద్వారా కార్డు కొనుగోలు చేసి అం�
దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులను కోటీశ్వరులను చేయడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం అంబర్పేట మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక
మెదక్ రూరల్, జూన్07 : దళితుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి దళితబంధు పథకం ద్వారా కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు
ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి రూపకల్పన చేశారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ పథకం అద్భుతమైనదని, దీన్ని యజ్ఞంలా ముందుకు