జగిత్యాల రూరల్ : దళితబంధు పథకం దళితులకు వరమని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన సుద్దాల లింగన్నకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ట్రాక్ట�
నల్లగొండ : దళితబంధు పథకం అద్భుతమైన ఆలోచన అని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కనగల్ మండలం చెట్ల చెన్నారం గ్రామానికి చెందిన దళితులకు దళిత బంధు స్కీమ్
మహబూబాబాద్ : రాష్ట్రంలోని దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్
పెద్దపల్లి, జూలై 29(నమస్తే తెలంగాణ) : దళితులు సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా ఎదిగి ఆర్థిక పరిపుష్టిని సాధించాలనేసీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ దళిత బంధు దేశానికే ఆదర్శమని సంక్షే
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం చేపట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర�
నల్లగొండ : దళిత బంధు పథకం ఓ సామాజిక విప్లవంగా భావించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో 96 మంది లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ�
పరిగి, జూలై 22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. శుక్రవారం పరిగిల�
తాండూరు రూరల్, జూలై 20 : సమాజంలో అట్టడుగులో ఉన్న దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం తాం�
పరిగి, జూలై 15 : గ్రాంటుగా రూ.10లక్షలు అందజేసే ఏకైక పథకం దళితబంధు అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగిలో చౌడాపూర్ గ్రామానికి చెందిన పరిగి శ్రీను, దోమ మండలం మల్లేపల్లికి చెందిన �
దళిత బంధుతో రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ పథకం ఆర్థిక అసమానతలను, అంతరాలను రూపుమాపి దేశంలో సామాజిక �
ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని అర్హులందరికీ అందజేస్తున్నామని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. ఆదివారం లంగర్హౌస్ డివిజన్ హరిదాస్ పురాలో మహేందర్సింగ్కు దళితబంధు పథక
తెలంగాణ దేశానికి ప్రయోగాశాల కానున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ ము న్సిపల్ పరిధిలోని క్రిస్టియన్పల్లిలో దళితబంధు పథకం కింద 8మంది లబ్ధిదారులకు కలిపి