రెండో విడత దళిత బంధు పథకం లబ్ధిదారుల గుర్తింపునకు ఈ ఏడాది జూన్ 24న జారీ చేసిన జీవో 8పై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు కండ్ల ముందున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూడలేని కబోదులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యాలయం పక్కనే రెండు పడక గదుల ఇండ్లు ఉన�
దళిత బంధు రెండో విడుత ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో అధికార యంత్రాగం కలెక్టర్ల పర్యవేక్షణలో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని విధివిధానాలు సిద్ధ్దం చేసి లబ్ధ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ర�
సమాజంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, అసమానతలకు గురవుతున్న దళితజాతి అభ్యున్నతి కోసం మనసు పెట్టి పనిచేసే మ హోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ ఒక్కరే అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అ�
CM KCR | గత ప్రభుత్వాల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, గందరగోళ పరిస్థితులు ఉండేవని.. మళ్లీ ఆ దుర్మార్గులు వస్తే కరెంటు పోతుందని, ‘రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్’ ఇదే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్
CM KCR | సంపద పెంచుదా, ప్రజలకు పంచుదాం.. అనే నినాదంతో సంక్షేమంలో తెలంగాణ స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమ�
Dalitha Bandhu | దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే
దేశంలో మరెక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. త్వరలోనే రెండో విడుతలో భాగంగా మరిన్ని యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ఇప్పటికే సంతకం చేయడంతో త్వరల�
హుస్సేన్సాగర్ ఒడ్డున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ (Ambedkar) 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జాతి గర్వించదగ్గ అంశమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సచివాలయానికి బాబాసా
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. ఇది వాస్తవ జీవితంలో కేసీఆర్కు పూర్తిగా వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన మొదలు నేటిదాకా ఉద్యమస్ఫూర్తిని ఈ తరానికే కాదు భవిష్యత్తు తరాలకు భద్రంగా అందించడానికి కృషిచేస్త
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలు లబ్ధి పొందుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే దళారుల బెడద తీవ్రంగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు నేరుగా లబ్�
ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇ�
రాష్ట్రంలోని ప్రతి పేద దళిత కుటుంబం ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ పట్టణంలోని క్రిస్టియన్
మేడిపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన బంగారు దీపక్. 12 ఏండ్లున్నప్పుడే తల్లిదండ్రులు భూదమ్మ, పోచయ్యను కోల్పోయిండు. తర్వాత ప్రభుత్వ హాస్టల్లో ఉన్నడు. పదో తరగతి వరకు వెంకట్రావుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో �