దళితబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. గురువారం ములుగు కలెక్టరేట్ వద్ద ఉన్న వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. సుమారు 6 గంటలపాటు ఆందోళన చేపట్టారు. మ
Mulugu | కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతున్నది. అధికారంలోకి వచ్చి నెలరోజుల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
Dalitha Bandhu | గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని(Dalitha Bandhu) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాపల్లి (Jayashankar bhupalapalli) కలెక్టరేట్ను పలు దళిత సంఘాలు ముట్టడించాయి.
Dalitha Bandhu | గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని(Dalitha Bandhu) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ (Nizamabad) కలెక్టరేట్ వద్ద పలు దళిత సంఘాలు ధర్నా(Dharna) చేశాయి.
దళితబంధు పథకాన్ని కొనసాగించి దళిత కుటుంబాల అభివృద్ధికి తోడ్పడాలని లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. గత బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన దళితబంధును కొనసాగించడంతో పాటు ఒక్కో లబ్ధిదారుకు రూ.
ఏడు దశాబ్దాల తర్వాత కూడా వివిధ వర్గాల నుంచి రిజర్వేషన్లపై డిమాండ్లు వినిపించడమంటే రిజర్వేషన్ల వల్ల ఆశించిన ప్రయోజనం సిద్ధించనట్టే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తొలుత పదేండ్ల పాటు రిజర్�
రైతు తనకున్న భూమినే నమ్ముకొని బతుకుతాడు. ఆ భూమి భద్రంగా ఉన్నప్పుడే ఆ కుటుంబానికి భరోసా.. ఆ భూమిలో పంట బాగా పండినప్పుడే ఆ ఇంట్లో పండగ. ఎవుసం సాగాలంటే ఎలపట-దాపట ఎద్దులు ఎంత ముఖ్యమో.. రైతు బతుకు సాఫీగా సాగాలంటే
ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్ (CM KCR) జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారన్న�
CM KCR | స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో డాక్టర్ అంబేద్కర్ మాట గౌరవించి నెహ్రూ దళితుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిఉంటే.. 75ఏళ్ల తర్వాత దరిద్య్రం ఉండేదా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల �
ఆర్థికంగా వెనుకబాటుతనంతో పాటు, సాంఘిక వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించిందని ముఖ్యమంత్రి అన్నారు. దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్ని
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాలు జరుగుతున్న వేళ ఆ పార్టీ తీరుపై వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ (Congress) పాలిత రాష్ట్రాల్లో ఉన్న స్కీములు, తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్ (B
Minister Koppula | ఎన్నికలకు ముందు దళితులను, గిరిజనులను కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శుక్రవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా