ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి దళితబంధు పథకం కింద లబ్ధిదారులకు వాహనాలు అందజేత కొడంగల్, మే 17: ‘దళితబంధు’ పథకం దళితుల అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం
ప్రతి దళిత కుటుంబంలో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. దళితబంధు పథకం కింద ఉమ్మడి మండలంలోని గంగాపూర్, ఖడ్కి ఎస్స�
రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్లో గిరిజన వర్కింగ్ మహిళా హాస్టల్ భవన నిర్మాణ పనులను మంత్ర
దళితులను సంపన్నులను చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో హామీ ఇవ్వనప్పటికీ సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : దళితులు ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమాన్ని చేపడుతుందని జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం దళిత బంధు పథకం మొదటి విడత కార్యక్రమంలో భ
దళిత బంధు నిధులు ఇతర ఖాతాల్లోకి జమ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. హైదరాబాద్లోని సైఫాబాద్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకొన్నది. వివరాల్లోకివెళ్తే.. దళిత బంధు నిధులను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడాన�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న దళితబంధు పథకంపై లబ్ధిదారులకు �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లోనూ మొండిచెయ్యి చూపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డ�
సికింద్రాబాద్ : రాష్ట్రంలోని దళితుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన సుమారు 100 మంది దళి�
సమాజంలో దళితులు గౌరవప్రదమైన జీవితం గడపాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ కన్న కలలు నేడు నిజమవుతున్నాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మే�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలును మరింత వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఎంపికైన లబ్ధిదారులకు త్వరగా ఫలితం అందేలా చర్యలు చేపట్టాలన
దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం దళితబంధు అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినవ కేసీఆర్ అని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభివర్ణించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్ర
రూపాయి పెట్టుబడి పెడితే రూపాయిన్నర వచ్చేలా కృషిచేయాలని లబ్ధిదారులకు సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో అంబే�
సామాజిక సంస్కరణవాది.. ప్రజల మధ్య అంతరాలను చెరిపేసేందుకు ఆమరణాంతం కృషిచేసిన మహనీయుడు.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ సమాజం నిజమైన నివాళిని అర్పించింది. ఎంతకాలం జీవించామన్�