Dalitha bandhu| నిన్న కూలీలు, వాహన డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు (Dalitha bandhu) పథకం ప్�
మార్చి నెలాఖరులోగా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసిన స్థానిక ఎమ్మెల్యేలు పారదర్శకంగా అర్హుల గుర్తింపు జాబితా ప్రకారం గ్రామాలు, పట్టణాల్లో మొదలైన సర్వే ప్రతి నియోజకవర్గానికి
డీఆర్డీవో కిషన్ కెస్లాగూడ, దస్నాపూర్లో దళితబంధుపై అవగాహన ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 8: దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని డీఆర్డీవో కిషన్ పేర్కొన్నారు. మండలంలోని కేస్లాపూర్ గ్రామ ప�
తొలి విడుత లబ్ధిదారుల జాబితా సిద్ధం రంగారెడ్డి జిల్లాలో 698 మంది, వికారాబాద్ జిల్లాలో 358 మంది ఎంపిక రెండు, మూడు రోజుల్లో వారి ఖాతాల్లో రూ.10 లక్షలు జమ ముమ్మరంగా బ్యాంకు ఖాతాల ఓపెనింగ్ క్షేత్రస్థాయిలో పర్యట�
దళితబంధు కార్యక్రమం కింద రూ.4 కోట్ల 81 లక్షల 49 వేల విలువైన వాహనాలను కమలాపూర్ మండలంలోని 51 మంది షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు మంత్రి ఎర్రబెల్లి అందజేశారు...
మునగనూర్, తుర్కయాంజల్ దళిత భూ నిర్వాసితులతో సమావేశం కబ్జాల్లో ఉన్న రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధం లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల కేటాయింపు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కి�
గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మహబూబాబాద్, జనవరి 28: దళితబంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అభివర్ణించారు. దళితుల జీవితాల్లో ఈ పథకం వెలుగుల
శంషాబాద్ రూరల్ : నిరుపేదలకు దళిత బంధు పథకం వర్తించేలా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సూచించారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీ, పార్టీ ముఖ్య
Minister Satyavathi | మహబూబాబాద్ : దళిత బంధు అమలుపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం దళిత బంధు అమలుపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధ్యక్షతన జిల
క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు మేడ్చల్లో దళితబంధుపై అవగాహన కల్పిస్తున్న మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పథకం అమలుకు ప్రణాళిక సిద్ధం ప్రత్యేక ఇంటర్వ్యూలో కలెక్టర్ హరీశ్ మేడ్చల్, జనవరి 24(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో దళితబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేసేంద
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ఫిబ్రవరి 3లోగా ఎంపికకు యంత్రాంగం చర్యలు నియోజకవర్గానికి 100 మంది ఎంపిక ఎంపిక పూర్తైన వెంటనే గ్రౌండింగ్ ప్రక్రియ మార్చి 7లోగా జిల్లాలో గ్రౌండింగ్ ప్రక్రి
జనగామ జిల్లాలో మార్చి నుంచి అమలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ, జనవరి 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని పంచాయతీరాజ్శాఖ మం�
బడంగ్పేట : ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14, 29, 34, 35 డివిజన్లలో రూ.2,34 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చే