కరీంనగర్ : దళితుల జీవితాల్లో వెలుగులు నింపి భావితరాలకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అం
వందశాతం గ్రౌండింగ్ దిశగా యూనిట్ల పరుగులు సంగారెడ్డి జిల్లాలో 444కు గాను 402 యూనిట్ల గ్రౌండింగ్ మెదక్ జిల్లాలో 256కి 175 యూనిట్లు అందజేత అత్యధికంగా డెయిరీ, పౌల్ట్రీలు, రవాణా వాహనాల యూనిట్ల ఎంపిక నెలాఖరు నాటిక
దళితబంధు పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.17కోట్ల 50లక్షలను జమ చేసినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా, మండల అధికారులతో దళితబంధు పథకంప�
దళితుల్లో విప్లవాత్మక మార్పు కోసమే అమలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి రామన్నగూడెంలో లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 6 : దేశంలోనే గొప్ప పథకం దళితబంధు అని, దళ�
దళిత బంధు పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయంతో వారు ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకునేలా చూడాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా జ�
దళితుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం జయంతి రోజున.. ఆ జాతి ప్రజల్లో ప్రభుత్వం సంతోషాన్ని నింపింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. నిన్నటి వరకు కూలీలుగా ఉన్న
నిజమైన దళితబంధు ముఖ్యమంత్రి కేసీఆరేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో ఎంపికైన 561 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీని కలెక్టరేట్�
దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్మే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం మల్కాజిగిరి సర్కిల్, చింతల్బస్తీలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం సాక్షిగా దళిత బంధు పథక�
కులరహిత సమాజం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనే�
జనగామ : జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు దళిత బంధు పథకాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. సర్పంచ్ ఎమ్మెల్యే రాజయ్య తమ్ముడు తాటి కొండ సురేష్ కుమార్, ఎంపీ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో దళిత బంధు పథకం కింద ఎంపిక చేయబడ్డ లబ్ధిదారులు దానిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో దళిత బంధ�
కరీంనగర్ : దళితబంధు పథకంతో ప్రతి దళితుడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కరీంనగర్ నియోజకవర్గ దళిత బంధు సమావేశ�