సమైక్య రాష్ట్రంలో ఎన్నో పీడనలకు, వేదనలకు గురైన తెలంగాణ ప్రజానీకం కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్నాక, ఇంతకాలం నిర్లక్ష్యం చేయబడిన సాంస్కృతిక అంశాల పరిరక్షణకోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తు�
రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బేగంపేట్లోని మేరీగోల్డ్ హోటల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని టీ-�
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గా భారత్ ఉందంటే అది అంబేద్కర్ చలవే. స్వాతంత్య్రం వచ్చాక భావిభారతం ఎలా ఉం డాలి అనే దూరదృష్టితో మనకు మార్గనిర్దేశనం చేసి న గొప్ప శక్తి అంబేద్కర్. సమసమాజ స్థాపనే ల�
గిరిజన సంక్షేమ పాఠశాలలు గిరిజన విద్యార్థులకు వరంగా మారాయి. నిరుపేద గిరిజన విద్యార్థులకు కార్పొరేటు స్థాయిలో విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.
కేంద్రంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో గత తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలపై రెట్టింపు స్థాయిలో దాడులు పెరిగాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు.
‘పార్లమెంటులో వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడుతమని చెప్పి అధికారంలోకి వచ్చిన్రు.. ఎనిమిదిన్నరేండ్ల నుంచి మాదిగలను బీజేపీ ప్రభుత్వం దగా చేస్తున్నది.
మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యంతోనే సామాజిక మార్పు సాధ్యమని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో జనవరి 31, 1920లో మూక్ నాయక్ పత్రిక ఏర్పడిన