Magistrate Asks Dalit Rape Survivor To Strip | అత్యాచార బాధితురాలి గాయాలు పరిశీలించేందుకు దుస్తులు విప్పాలని మెజిస్ట్రేట్ అన్నాడు. దీనికి ఆ మహిళ నిరాకరించింది. అనంతరం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో మెజిస్ట్రేట్పై కేసు నమో
పంటల సాగులో కొత్త విధానాన్ని అనుసరించి లాభాలు గడిస్తోంది తొర్రూరుకు చెందిన మంగళపెల్లి నీలిమ. సర్కారు సాయం.. ఉద్యాన శాఖ అధికారుల ప్రోత్సాహంతో ఒక ఎకరంలో పాలీహౌస్ ఏర్పాటుచేసింది. తొలుత క్యాప్సికం, కీరదోస �
మేకను దొంగిలించాడని ఆరోపిస్తూ దళితుడిని వాసానికి తలకిందులుగా వేలాడదీసి కట్టేసి కొట్టిన కేసులో నిందితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
దళితులను, గిరిజనులను దశాబ్దాలుగా అణగదొక్కిన కాంగ్రెస్ పార్టీ మరోమారు వారిని దగా చేసేందుకు సిద్ధమైంది. ప్రతి ఎన్నికకు ఒక నీతి.. రాష్ర్టానికో నీతి అనే కాంగ్రెస్ మార్కు కుటిల విధానాన్ని మరోమారు చాటుకుంద�
నేటితరం యువత అన్నాబావుసాటేను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆదిలాబాద్ జడ్పీ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. గురువారం ఖంపూర్ గ్రామంలో అన్నాబావుసాటే 103వ జయంతిని ఘనంగా నిర్వహించారు. దీనికి జడ్పీ చైర్మన్ ముఖ్�
జాతీయ పతాకం సాక్షిగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్లో ఒక దళిత సర్పంచ్కు ఘోర అవమానం జరిగింది. దళితుడన్న కారణంతో అగ్రకుల అహంకారం అతడిని జెండా ఆవిష్కరణ చేయకుండా అడ్డుకుంది
కొన్ని దశాబ్దాలు గడిచేసరికి ఆ దేశకాల పరిస్థితులు మౌలికంగా మారలేదు గాని, ఆ విప్లవ శక్తుల సైద్ధాంతిక బలిమి, భౌతికశక్తి వివిధ కారణాల వల్ల బలహీనపడసాగాయి. ఆ విధంగా నిస్సారమవుతుండిన పాదు అనేక మందిని వలెనే గద్�
దళిత బీఆర్ఎస్ నాయకులపై దాడిచేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ బడంగ్పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి అన్నారు. బుధవారం బడంగ్పేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గడప గడపకూ బీజేపీ కార్యక్రమంలో భాగం
ఆ విద్యార్థి పేరు భీంరాజ్ ఎం. చెన్నైకి చెందిన ఈ దళిత లా స్కాలర్ను ఓ ఆందోళనలో పాల్గొన్నాడన్న ఒకే ఒక్క కారణంతో ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (ఎస్ఏయూ) బహిష్కరించింది.
Akhilesh Yadav | వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. 2024లో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏను (NDA) పీ�
2022, మార్చి నెల, 28వ తేదీ. ఏకాదశి పర్వదినం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం మహాద్భుతంగా జరిగింది. పట్టపగలు. ఎర్రటి ఎండ. ఇంకా భోజనాలు కూడా అయినట్టు లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, యాదగి�
దళిత, గిరిజనుల్లో ఇంకా వీడని సా మాజిక, ఆర్థిక వెనుకబాటుతనం.. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ఉంటేనే అవకా శం.. విదేశీ విద్య అంటే ఆయా వర్గాలకు అం దని ద్రాక్షే.. దాన్ని కలలో కూడా ఊహించని ఆ వర్గాలకు తెలంగాణ రా
ఆర్థిక అసమానతలకు చెక్ పెట్టే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సాహసోపేతంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, ఎన్ని ప్రతి బంధకాలు వచ్చినా దానిని ఆపే ప్రసక్తి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగద�