డబ్బు అడిగినందుకు ఓ దళిత ఎలక్ట్రీషియన్ను తీవ్రంగా కొట్టి, మూత్రం తాగించి, చెప్పుల దండ వేసి అవమానించిన ఘటన రాజస్దాన్లోని సిరోహి జిల్లాలో కలకలం రేగింది.
దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీలో దళిత బిడ్డలెవ్వరూ కొనసాగవద్దని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీజేపీ దళిత వ్యతిరేక చర్యలకు దిగడంతోపాటు వివక్�
ఉత్తరప్రదేశ్లో మరో పోలీసు కస్టడీ మరణం చోటుచేసుకున్నది. ఫతేపూర్ జిల్లాలో 28 ఏండ్ల సత్యేంద్రకుమార్ అనే దళిత యువకుడు మృతిచెందాడు. పోలీసులే తన కుమారుడిని తీవ్రంగా కొట్టి హింసించారని, దీంతో మరణించాడని బాధ
దళితబంధు పథకాన్ని దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని యావత్ దళిత సోదరులు నిలదీస్తున్నారని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. లేదంటే సీఎం కేసీ
బీజేపీ బహిష్కృత నేత సీమా పాత్రాను జార్ఖండ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాంచీలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరుచగా
దశాబ్దాలుగా వివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా రూ.10 లక్షలు అందించి పలు యూని�
దళిత, గిరిజన సామాజికవర్గాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్�
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరలో దళితబంధు పథకం పొందిన లబ్ధిదారుడు ఏర్ప�
ఏపీలోని కోనసీమలో దళిత ప్రజా ప్రతినిధుల ఇండ్లపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు
‘60 ఏండ్లు పరిపాలన చేసినరు కాంగ్రెస్సోళ్లు.. ఇన్నాళ్లు పేదోళ్లు కనపడలేదా? కేసీఆర్ సారు దళితులకు పది లక్షలు ఇస్తుంటే ఓర్వలేక ఇయ్యాల వచ్చి మాయ మాటలు చెప్పాలనుకుంటున్నరు. చిన్న పోరడి కాన్నుండి ముసలోళ్ల దాక�
దళితవాడ అంటే..? ఊరి అవతల ఉండే వెలివేసిన ప్రాంతం గుర్తుకొస్తుంది. రెక్కల కష్టం తప్ప ఆస్తులేమీ లేని అభాగ్యులు కండ్లలో మెదులుతారు. కూలి నాలి, కష్టాలు-కన్నీళ్లు, అవమానాలు-అవహేళనలు.. ఇంతకు మించి అక్కడి జీవితాలను
అంబేద్కర్ ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయ సా ధనకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివా రం మెదక్ జిల్లా కేంద్రంలో ని 19వ వార్డులో జ్యోతి అం బేద్కర్ యువజవ సంఘం ఆధ్వర్యంలో ఏర్ప�