జాతి గొంతు కోసిన జాతీయ పార్టీలపై యుద్ధం చేస్తామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం బీజేపీ పార్టీలు దశాబ్ధాలుగా జ�
కఠిన చట్టాలు, సామాజిక సంస్కరణలు అమలవుతున్నా కుల వివక్ష మాత్రం సమసిపోలేదు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో దళిత వర్గానికి చెందిన పెండ్లికొడుకు, పోలీస్ కానిస్టేబుల్ను ఆలయంలోకి రాక
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతో పాటు దళిత
బాకీ ఉందన్న రంది లేదు.. కిస్తీలు కట్టాల్సిన పని లేదు. 100 శాతం సబ్సిడీతో అందజేస్తున్న దళిత బంధు పథకం లబ్ధిదారుల పాలిట వరంగా మారుతున్నది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ పథకం కింద 100 మందిని ఎంపిక చేయగా..
బుధవారం 15 �
ఎస్సీల సముద్ధరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం రూ.60 వేల కోట్లు వెచ్చించినట్టు ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. దళితబంధు పథకం ద్వారా వచ్చే ఎనిమిదేండ్లలో 17 లక్షల కుటుం�
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ధరలపై నిలదీస్తే .. అవమానించిన కేంద్రమంత్రి రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్, మార్చి
గిరిజన తండాల్లో జన జీవనం అస్తవ్యస్తం. ఆరోగ్యం, చదువు అంతంత మాత్రమే. ఇది చాలదన్నట్టు చావులు. ఒక్క జార్ఖండ్లోనే ఏటా వేయిమంది నవజాత శిశువుల్లో 30 మంది చనిపోతున్నారు. ఓ వైద్యురాలు తన భర్తతో కలిసి ఈ సమస్యకు ఒక ప�
వెంకట్రావుపల్లి దళితుల ఏకగ్రీవ తీర్మానం హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 14 : హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ హుజూరాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి దళితులు ఏక�
తీరొక్క పథకాలతో తెలంగాణ చేయూత ఏడేండ్లలో దళితుల కోసం 55 వేల కోట్ల వ్యయం ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా అడుగులు ప్రత్యేక అభివృద్ధి పథకంతో నిధుల వరద ఉమ్మడి రాష్ట్రంలో దగాపడ్డ దళిత సమాజం స్వరాష్ట్రంలో దళిత బాంధ�
8 లక్షల కుటుంబాలకు లబ్ధి ఏటా కొంతమంది లబ్ధిదారుల ఎంపిక ఈ ఏడాది రూ.1000 కోట్ల వ్యయం సబ్ప్లాన్తో ఈ స్కీంకు సంబంధం లేదు కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): శరీరంలో ఒక భాగం పాడ�