తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిపై దృష్టి సారించడంతో వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నది. దీంతో వరిసాగు విస్తీర్ణం బాగా పెరిగింది. కూలీల కొరత ఉన్న నేటి తరుణంలో య�
దళిత బంధు దళితుల దశ మార్చుతున్నది. గ్రూపు యూనిట్ల ఎంపిక సత్ఫలితాలనిస్తుండగా, తాజాగా పథకంలో మరో ముందడుగు పడింది. నిన్న మొన్నటిదాకా వ్యవసాయం చేసుకునే హుజూరాబాద్కు చెందిన అక్కాచెల్లెళ్లు గన్నారపు అరుణాద
nikhil gowda on dalit bandhu:దళిత బంధు అద్భుతమైన పథకమని నిఖిల్ కుమారస్వామి గౌడ తెలిపారు. తెలంగాణ భవన్లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో ఆ స�
దళితుల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’ పథకం కింద ఇప్పటివరకు మంజూరు చేసిన యూనిట్లలో 80 శాతం వరకు గ్రౌండింగ్ అయ్యాయని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల �
ఆర్థిక సమానత్వం సాధించిననాడే దళితులు స్వేచ్ఛగా, శక్తివంతులుగా ఎదుగుతారని.. ఆర్థికాభివృద్ధి లేకుండా దళితుల అభివృద్ధి అసాధ్యమన్న మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ కలలను సాకారం చేసే దిశగా అడుగ�
గ్రౌండింగ్ పూర్తయిన యూనిట్లు 31,088 తొలుత 500 మంది చొప్పున 59 వేల మందికి.. తాజాగా నియోజకవర్గానికి ఇచ్చే కోటా 1,500 రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయంపై సర్వత్రా హర్షం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు హైదరాబాద
దళితబంధు అద్భుత పథకం.. అమలు తీరు భేష్ సంఘ సేవకుడు, యూపీ వాసి రాఘవేంద్ర కుమార్ పథకంపై ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో చర్చలు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అంబ�
రాజకీయాల నుంచీ తప్పుకుంట కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వరంగల్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తే
దళితబంధు పథకం లబ్ధిదారులను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటు దిశగా ప్రోత్సహించేందుకు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) నడుం బిగించింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు ఎంతో మంచి పథకమని.. ఇలాంటి స్కీమ్ ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్కు ములుగు, భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్యలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిప
మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలంటే కేసీఆర్కు నచ్చవు. అందుకే, ఆయన దేశాన్ని ప్రక్షాళన చేసి, భరతమాత రుణం తీర్చుకోవటానికి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి నడుం బిగించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కొ
దళితబంధు పథకం సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం బచ్చుగూడెం గ్రామంలో దళితబంధు పథకంకు ఎంపికైన లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ఆయన గ్రామంలో ఎంపీడ