లబ్ధిదారుల ఎంపికపై ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలు పథకం పుంజుకొంటుంటే ఓర్వలేనితనం గతంలో లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు టీడీపీ, కాంగ్రెస్ హయాంలోనూ ఇదే పద్ధతి మండిపడుతున్న తెలంగాణ ప్రజలు హైదరాబాద్, జనవరి 29 :
నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులు దళితబంధును సక్రమంగా వినియోగించుకోవాలి రూ.10లక్షలతో వ్యాపారం ప్రారంభించి కోటీశ్వరులు కావాలి భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలి అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిర�
KCR Press Meet – తెలంగాణ దళితులను ఆర్థిక ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు పథకంపై వస్తున్న తప్పుడు కథనాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. దళిత బంధు పథకాన్ని వందకు వంద శాతం అమలు చేస్త�
దళితబంధు ఆన్గోయింగ్ స్కీం పరిధిని దాటిన ఎన్నికల సంఘం నవంబర్ 4 నుంచి మళ్లీ దళితబంధు మీడియా ప్రశ్నకు సీఎం కేసీఆర్ జవాబు హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): దళితబంధు విషయంలో ఎన్నికల సంఘం తన పరిధిని �
ఖైరతాబాద్, సెప్టెంబర్ 17 : తెలంగాణ దళిత బంధు ద్వారా ఆ వర్గాలకు ఆర్థిక చేయూతనందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పదని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శ
ఖమ్మం : దళిత సాధికారత సాధనకు ప్రతి అధికారి కుటుంబ పెద్దగా వారి ఆర్థిక ఎదుగుదలకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ సూచించారు. జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ స�
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే దళితబంధు రాజకీయాలకు అతీతంగా పథకం అమలు అందరం కలిసికట్టుగా దళితుల్ని ఆదుకోవాలి వారిని తల్లిదండ్రుల్లా కడుపున పెట్టుకోవాలి నచ్చిన వ్యాపారం నచ్చిన చోట చేసుకోవచ్చు దశలవారీగా రా
చింతకాని: దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలో చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ స్ధానిక దళితులు, దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపట
దళిత సాధికారతకు ముందడుగు ఉత్పత్తివర్గాలకు ఇది గొప్ప ఉద్దీపన సంక్షేమ పథకాల్లో దేశానికే ఆదర్శం రాష్ట్ర ప్రభుత్వానికి పౌరసమాజం అండగా నిలవాలి వెబినార్లో ఆర్థిక, సామాజికవేత్తలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్త�
హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం గురువారం ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్ కలెక్టర్ ఖాత�
‘దళితబంధు’ను ఆహ్వానిస్తున్నాం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని | ఎస్సీలకు మేలు జరిగే దళితబంధు పథకాన్ని సీపీఎం పార్టీ ఆహ్వానిస్తోందని, ఎన్నికల ప్రయోజనాలకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చే