‘దళితబంధు’ను ఆహ్వానిస్తున్నాం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని | ఎస్సీలకు మేలు జరిగే దళితబంధు పథకాన్ని సీపీఎం పార్టీ ఆహ్వానిస్తోందని, ఎన్నికల ప్రయోజనాలకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చే
ఎత్తుకొన్నమంటే.. కొన ముట్టేదాకా ముందుకే.. దళిత బంధుపై అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన హుజూరాబాద్ దళితులు పథకాలు పప్పు బెల్లాల్లా పంచిపెట్టుడు కాదు ఆర్థిక ఎదుగుదల.. ఆత్మగౌరవమే లక్ష్యం దళితబం
ఆర్థికాభివృద్ధి రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు : సీఎం కేసీఆర్ | ఆర్థికాభిభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రిజర్వేషన్ల�
హైదరాబాద్ : దేశానికి, ప్రపంచానికి సందేశం ఇచ్చే పథకం దళిత బంధు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దళిత బంధు విజయం దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమవుతుందని తెలిపారు. దళిత �
ప్రగతిభవన్లో హుజూరాబాద్ వాసులకు అవగాహన పథకం లక్ష్యం, అమలుతీరుపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం ఉదయం 11 నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం పైలట్ నియోజకవర్గం నుంచి 427 మందికి పిలుపు హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలం�
హైదరాబాద్ : ఈ నెల 26న దళిత బంధు కార్యాచరణపై తొలి అవగాహన సదస్సు జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు నిర్వహణ. తెలంగాణ దళిత బంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్