ఎత్తుకొన్నమంటే.. కొన ముట్టేదాకా ముందుకే.. దళిత బంధుపై అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన హుజూరాబాద్ దళితులు పథకాలు పప్పు బెల్లాల్లా పంచిపెట్టుడు కాదు ఆర్థిక ఎదుగుదల.. ఆత్మగౌరవమే లక్ష్యం దళితబం
ఆర్థికాభివృద్ధి రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు : సీఎం కేసీఆర్ | ఆర్థికాభిభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రిజర్వేషన్ల�
హైదరాబాద్ : దేశానికి, ప్రపంచానికి సందేశం ఇచ్చే పథకం దళిత బంధు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దళిత బంధు విజయం దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమవుతుందని తెలిపారు. దళిత �
ప్రగతిభవన్లో హుజూరాబాద్ వాసులకు అవగాహన పథకం లక్ష్యం, అమలుతీరుపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం ఉదయం 11 నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం పైలట్ నియోజకవర్గం నుంచి 427 మందికి పిలుపు హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలం�
హైదరాబాద్ : ఈ నెల 26న దళిత బంధు కార్యాచరణపై తొలి అవగాహన సదస్సు జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు నిర్వహణ. తెలంగాణ దళిత బంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్