దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దళితబంధు పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం కొత్త పుంతలు తొక్కుతున్నది. దళితుల ఆర్థికాభ్యున్నతికి తోడ్పడటమే కాకుండా సామాజిక, ఆర్థిక మార్పులకు బలమైన బాటలు వేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం పశువులు, మేకలు,గొర్రెల్లో నట్టల నివారణతో పాటు వాటిలో రోగనిరోధక శక్తిని పెంచడమే లక్ష్యంగా ఉచితంగా నట్టల నివారణ, గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను వేస్తున్నది.
దళితబంధు పథకం ద్వారా సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని కేశవపట్నం, గొల్లపల్లి, కొత్తగ
దళితుల అభ్యున్నతికే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.
దళితుల అభివృద్ధికి ప్రభుత్వం దళితబంధు పథకం తెస్తే కొందరు ప్రతిపక్ష నాయకులు అమాయకులను రోడ్లపైకి తెచ్చి పథకం విచ్ఛిన్నానికి చూస్తున్నారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య మండిపడ్డారు
గతంలోని ప్రభుత్వాలన్నీ దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చేవి. ఆ రుణాలు పొందడానికి, తీర్చడానికి అనేక ఇబ్బందులు, ఒత్తిళ్లు అనుభవించాల్సి వచ్చేది. వ్యాపారం చేసే సత్తా ఉన్నా డబ్�