వందమంది మోదీలొచ్చినా దేశంలో గుణాత్మక మార్పు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను ఏమీ చేయలేరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తేల్చిచెప్పారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ అదానీ కోసమే పనిచేస్తున్నా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’తో వాహనాలు, వ్యవసాయ పని ముట్లు, ట్రాక్టర్లు తదితర యూనిట్లు అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించడం జరుగుతున్నదని వికారాబాద్ కలెక�
నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామానికి చెందిన జంజురు రాములుకు దళితబంధు పథకం కింద యూనిట్ మంజూరు కాగా, గూడ్స్ వాహనం కొనుగోలు చేశాడు. మొన్నటి వరకు డ్రైవర్గా పని చేసిన రాములు.. గూడ్స్ వాహనంతో హైదరాబాద్ వ�
కూలీలను వ్యాపారులుగా.. కార్ల డ్రైవర్లను ఓనర్లుగా మార్చిన ఘనత ‘దళితబంధు’ది. ఏదో దొరికిన పని చేసుకుని ఉపాధి పొందే దళితులను నేడు మరో నలుగురికి పని కల్పించే స్థాయికి ఎదిగేలా చేసిన పథకం. అప్పులు తీసుకునే దుస్�
ఇప్పటికే జిల్లాలో ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన దళిత కుటుంబాలు ఆర్థిక వికాసం వైపు అడుగులు వేస్తున్నాయి. తాము ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం మంచిర్యాల జిల్లా జనాభా 8,07,037. ఇందులో ఎస్సీ జనాభా 2,13,575 కాగా.. బెల్లంపల్లి 60,864, చెన్నూర్ 75,394, మంచిర్యాల 62,877, జన్నారం(ఖానాపూర్) 14,440 మంది ఉన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికగా చెప్పుకొనే తెలంగాణ దళితబంధు ఓ మహాయజ్ఞంలా కొనసాగుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే దళితబంధు రాష్ట్రంలోని సుమారు 16.50 లక్షల దళిత కుటుంబాలకు కాంతిరేఖలా దారిచూపుతున్నది.
దళిత బంధు పథకంతో అర్హులైన దళితులకు శాశ్వత ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్కు చెందిన మాస్క జగన్కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ఎర్టిగా కారును ఆదివ�