వారివి ఆధారం లేని బతుకులు. గత ప్రభుత్వాల వివక్ష, పట్టింపులేమితో దశాబ్దాలుగా చీకట్లో మగ్గిన కుటుంబాలు.. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఏండ్లకేండ్లు ఎదురుచూసి అలసిపోయిన జీవితాల్లో వెలుగులు విరజిమ్మాయి. దళిత
దళితబంధు ఒక విప్లవమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతోనే దళితుల బతుకుల్లో వెలుగులు సాధ్యమని పేర్కొన్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న దళిత బంధు పథకం ఎంతో బాగున్నదని గూగుల్ టీమ్ ప్రశంసించింది. వ్యవసాయ క్షేత్రాల సరిహద్దుల సేకరణ కోసం గౌరవ్ అగర్వాల్ నేతృత్వంలోని గూగుల్ టీమ్ సభ్యులు గురువారం కరీంనగర్ జిల్ల
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం అత్యద్భుతంగా ఉన్నదని పంజాబ్ రాష్ట్ర మంత్రి డాక్టర్ బల్జీత్కౌర్ కొనియాడారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్దిందని, ఇది దళితుల జీవితబంధు అని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ అన్నారు. బుధవారం సూర్యాపేట జి�
దళితబంధు లబ్ధిదారుల సహాయార్థం రాష్ట్ర సర్కారు రూ.76 కోట్లతో ‘దళిత రక్షణ నిధి’ని ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలవారీగా బ్యాంకు ఖాతాలను తెరిచి అందులో ఆ మొత్తాన్ని జమ చేసింది.
దళితబంధు అమలులో పూర్తి పారదర్శకతను పాటించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ప్రభుత్వం ఇక్కడ అమలులో �
ఎస్సీలు ఆత్మగౌరవంతో బతికేందుకు, ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు నిస్తూ ప్రతిష్ఠాత్మకంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుకు తమ ఆసక్తి ఉన్న రంగాల్లో రూ.10 లక్షల విలువైన యూన
దళితుల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం లబ్ధిదారులకు వరంలా మారింది. సర్కారు సాయంతో దళితబంధు ద్వారా ట్రాక్టర్లు తీసుకొన్న లబ్ధిదారులకు చేతినిండా ఉపాధి దొరుకుతున్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరో హామీ నిలబెట్టుకున్నారు. మొత్తం 40 ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 5,544 మంది ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.
నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అంతే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు.
CM KCR | తెలంగాణ కొత్త సచివాలయాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం ప్రారంభించారు.
కార్యాలయంలోని తన చాంబర్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఆరు దస్త్రాలపై సీఎం సంతకాలు చేశారు. మొదట దళితబంధు పథకానికి సంబం�