దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం ప్రవేశపెట్టారు. రాష్ట్రం నలు దిక్కుల నుంచి నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగ�
‘అభివృద్ధికి అండగా నిలవాలి.. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో తోనే సామాన్యులకు మేలు జరుగుతుంది.. గత ప్రభుత్వాలన్నీ దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయి.. వారి బాగోగుల కోసంఆలోచించించి లేదు.. కానీ తెలంగాణ �
పేదరికంలో మగ్గిన దళితుల జీవన విధానాన్ని దళితబంధు పథకం మార్చేస్తున్నది. అరిగోస పడినచోటే ఆత్మగౌరవంతో జీవించేలా తోడ్పాటును అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి అందిస్తున్న రూ.పది లక్షలతో య�
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకే ఓటు అడిగే హక్కు ఉందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సభ సందర్భంగా శామీర్పేట మండలం అలియాబాద్లోని సీఎంఆర్ కన్వెన�
మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలో దళితవాడలన్ని సందడిగా మారాయి. మండలంలోని 22 గ్రామాల్లో మండల, జిల్లాస్థాయి అధికారులు దళితవాడల్లో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకుంటున
దళితుల ఉద్ధరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. భవిష్యత్తులో అర్హులైన అందరికీ దళితబంధు అందిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ హుస్సేన్సాగర్ తీరంల�
సమైక్య పాలనలో కునారిల్లిని కులవృత్తులను ప్రోత్సహించి ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గొల్లకురుమలను ఆదుకునేందుకు 75 శాతం సబ్సిడీపై గొర్రె పిల్లలను పంపిణీ చేస్�
రెండో విడుత దళితబంధు పథకం అమలును తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఒకవైపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తూనే మరోవైపు ఎంపికైన వారికి యూనిట్లను పంపిణీ చేసే దిశగా ముందుకు వెళ్తున్నది.
పెబ్బేరు మున్సిపాలిటీకి చెందిన ఒలియదాసరి గోవిందమ్మ నెత్తిన మూటతో గ్రామగ్రామాన తిరుగుతూ చీరలు విక్రయించేది. వచ్చిన చాలీచాలని డబ్బులతో ఇద్దరు దివ్యాంగులైన కొడుకులను చూసుకునేది.
బడుగు, బలహీన వర్గాలకు అండ సీఎం కేసీఆర్ అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. బోనకల్లు మండలం మోటమర్రిలో కాంగ్రెస్ పార్టీతో పాటు పలు రాజకీయపార్టీల నుంచి 50 కుటుంబాలు బీఆర్ఎస్ చేరాయి. వారికి జడ్పీ
తెలంగాణను 1948లో భారత్లో విలీనం చేయడమే మోసం ద్వారా జరిగింది. నిజామునే పరిపాలకుడిగా ఉంచుతామని కేఎం మున్షీ ద్వారా కబురు పెట్టిన నెహ్రూ, నిజాం సంతకం చేసి విలీనం ప్రకటించగానే సైనిక చర్యతో తెలంగాణను స్వాధీనం �
దళిత కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలని కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కోసం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ను పైలట్ మండలంగా ప్రకటించింది. మండలంలోని 1298 మందికి రూ.10లక్షల చొప్పున మం�
దళిత బంధు లాంటి పథకం తెచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా కృతజ్ఞతలు. పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న నేను నిత్యం దళిత కుటుంబాలతో మమేకం అవ్వడం వల్ల దళిత బంధు పట్ల లబ్ధిదారులకు ఉన్న అవగాహనను అవలో