కేసీఆర్ సర్కారు తెచ్చిన దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో శనివారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ �
గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు నిధులు విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని దళిత బంధు సాధన సమితి జిల్లా కన్వీనర్ పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్
దళితబంధు పథకాన్ని కొనసాగించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. దళితబంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు భూపతి ర�
దళితుల సాధికారత కోసం కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఇచ్చి దళితుల అభ్యున్నతికి పాటుపడేలా పథకాన్ని రూపొందించారు. స్వయం ఉపాధి, పరిశ్రమలు, వ్యాపారం నిర్
దళితబంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దళితులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ను ముట్టడించారు. మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులు కలె�
పేదప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని, కాంగ్రెస్ సర్కారును ఎండగడతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప
దళితబంధు రెండో విడుత నిధుల కోసం దళితలోకం ఎదురుచూస్తున్నది. గత కేసీఆర్ సర్కారు సాయం అందించే ప్రక్రియ చేపట్టినా.. ఎన్నికల కోడ్తో నిలిచిపోయింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల గడుస్తున్నా.. ఎలాంట�
నల్లగొండ నియోజకవర్గంలో దళితబంధు కింద ఆర్థిక సాయం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1100 మంది నిరుపేద దళితులను ఎంపిక చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చినందున వారికి వెంటనే దళితబంధు యూనిట్లను మంజూరు చేస్తూ గ్రౌండిం
దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేదుకు, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హోల్డ్లో పెట్టినట్టు తెలుస్తున�
దళితబంధు పథకంపై ఆశలు పెట్టుకున్న లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతున్నది. దళితుల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ సర్కారు రూ.10లక్షల సాయంతో వారికి ఉపాధి మార్గం చూపగా మొదటి విడుత ఉమ్మడి వరంగల్లోని పలు జిల్లాల్లో 546 �
దళిత బంధు పథకాన్ని ఆపండి.. మేం ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏ ఒక్క లబ్ధిదారుకు కూడా నిధులు ఇవ్వొద్దు’ ఇది తెలంగాణలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ యంత్రాంగానికి ఇచ్చిన ఆల్టిమేటం.
దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ‘దళితబంధు’ పథకంపై నీలినీడ లు కమ్ముకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసింది.
తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళితుల అభ్యున్నతికి కేసీఆర్ సర్కారు దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మొదటి విడుతలో సంగారెడ్డి జిల్లాలో 444, మెదక్ జిల్లాలో 256 మందిని ఎంపిక చే�
కాంగ్రెస్ పార్టీ పాలేరు అభ్యర్థిగా పోటీచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి బందిపోటు దొంగకంటే ప్రమాదకరమైన వాడని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. పాలేరు ప్రజల గుండె చప్పుడులా ఉన్న కందాళ గుర�
ఓటర్లను మభ్యపెట్టి గద్దెనెక్కేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ప్రజల్లో విలువే లేదని మధిర నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు విమర్శించారు.