అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ ముందుకు సాగుతుండగా గోరంత సమస్యలను కొండంతగా విష ప్రచారం చేయడం కొంత మందికి అలవాటుగా మారింది. మనం మంచి చేస్తున్నాము కదా..చెడు చెప్తే అయ్యేదేమున్నది అనుకుంటే మనం పప్పులో కాలేసి�
ఏ ఒక్కరో బాగుంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు. అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచిపోత�
దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధు పథకం మరోసారి అమలు చేస్తున్నారు. ఈసారి ఒక్కో నియోజకవర్గానికి 1,100 యూనిట్లు కేటాయించడంతో వారు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు.
దళితుల, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, అర్హులందరికీ ద ళితబంధు అందజేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. అన్ని విధాలా అండగా నిలుస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించా
దళిత బంధు రెండో విడత అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. వచ్చే వారంలోగా దళితబంధు ఆర్థిక సహాయానికి దరఖాస్తులు అధికారులు సమర్పించాలని, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని మంత్రులు తలసాని శ్రీనివాస�
గృహలక్ష్మి పథకం కింద జిల్లాలో ప్రతి తహసీల్దార్, మున్సిపల్, కలెక్టరేట్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక పక్రియకు గాను అధికార యంత్రాంగం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దళిత బంధు పథకానికి లబ్ధిదారుల నుంచి దరఖాస్తు�
చదువు ఉన్నది.. పని చేయాలన్న తపన, స్వయం కృషితో ఎదుగాలన్న పట్టుదల ఉన్నది. అయితే.. ఆర్థిక స్తోమత లేక, తన కలలను నెరవేర్చుకోలేక నిరాశతో కొట్టుమిట్టాడుతున్న అణగారిన వర్గాలకు సీఎం కేసీఆర్ ఆశాజ్యోతిగా నిలిచారు. ద�
తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీ మ్యానిఫెస్టోను.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తన కార్యాచరణనూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా మలచుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే.
దళిత బంధు పథకం లబ్ధిదారులకు ఆయా రంగాల్లో మరిన్ని అవకాశాలను కల్పించడానికి ఎల్డీఎఫ్ ఇండియాతో డీఐసీసీఐ ఒప్పందం కుదుర్చుకున్నదని దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కో ఆర్డినేటర్ నా�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంపై లైవ్స్టాక్, డెయిరీ, ఫిషరీస్ (ఎల్డీఎఫ్) ఇండియా ఎక్స్పోజిషన్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. మాదాపూర్లోని హ�
‘స్వాతంత్య్రం సిద్ధించిన ఇన్నేండ్లలో దళితుల సంక్షేమాన్ని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఎన్నికల సమయంలో దళితుల ఓట్లు పొందేందుకు తాత్కాలిక తాయిలాలతో సరిపెట్టారు తప్పితే ఆయా కుటుంబాల్లో సమూల మార్పు కో