ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఎంపీపీ క�
ఆర్థిక అసమానతలకు చెక్ పెట్టే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సాహసోపేతంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, ఎన్ని ప్రతి బంధకాలు వచ్చినా దానిని ఆపే ప్రసక్తి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగద�
అణగారిన వర్గాల ఐకాన్గా నిలిచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్లో కొత్త సెక్రటేరియట్ ముందు, హుస్సేన్సాగర్ తీరాన ఏర్పాటు చేయడమంటే దళిత జాతి మొత్తానికి సన్మానం చేయడ�
“విద్యతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పుడే దళితుల జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈ విషయాన్ని గ్రహించిన నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన ఎంతో ఆలోచన చేసి తెచ్చిన దళితబంధు చాలా బాగున్నది. దళితుల ఆర్థిక, సామాజిక, �
ఇస్నాపూర్లో అంబేద్కర్ 12 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముత్తంగి రింగ్ రోడ్డు నుంచి పటాన్చెరు మండల వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు ర్యాలీగా బయలు దేరి వచ్చాయి. గూడెం మహిపాల్ర
ఎస్సీల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో ఎల్లేశ్ గొప్ప స్ఫూర్తిని చాటాడు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నయీంనగర్ లష్కర్సింగారం ఎస్సీకాలనీకి చెందిన ఎల్లేశ్ ‘దళితబంధు’ సాయంత
తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ముగ్గురు దళితులను ఓ రైస్మిల్లుకు యజమానులను చేయబోతున్నది. పలువురికి ఉపాధి చూపించేలా యూనిట్ను ఎంచుకోవ
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితులు సామాజికంగా, ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి సహాయపడుతున్నదని, ఇది పారిశ్రామిక సామర్థ్య నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నదని ఐక్యరాజ్య సమితి వేద�
రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకానికి నిజాంసాగర్ పైలట్ మండలంగా ఎంపిక చేసి, మొత్తం 1,298 దళిత కుటుంబాలకు యూనిట్లు అందజేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు.
దళితుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఫలాలు అందివస్తున్నాయి. తొలుత నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా వంద శాతం యూనిట్ల �