అటూ అమెరికా.. ఇటూ ఇండియా స్టాక్ మార్కెట్ల లో భారీగా ఒడిదొడుకులున్నాయి. ఇదే సమయం లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించడంటూ నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు అందిన కాడికి దోచేస్తున్నారు.
ఫేస్బుక్లో కేరళకు సంబంధించిన లాటరీ యాడ్ చూసి క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.3.5లక్షలు కోల్పోయాడు ఓ వృద్ధుడు. నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఫేస్బుక్ చూస్తున్నప్పుడు కేరళకు సంబంధించిన ల�
అవకాడో ఫ్రూట్స్ లోడ్ పంపిస్తామంటూ ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని చివరకు రిపేర్లు, చలాన్లు, సొంత ఖర్చులంటూ రూ.2.6లక్షలు దోచేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్కు చెందిన 23 ఏళ్ల బాధితుడు జస్ట్ డయల్ యాప్ ద్వ�
హైదరాబాద్కు చెందిన 31 ఏండ్ల ఓ ప్రైవేటు ఉద్యోగి శ్రీశైలం దర్శనానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అక్కడి వైశ్యసత్రంలో గది బుక్ చేసుకున్నాడు. గదికి రూ.1,000 కాగా ఆ మొత్తం ఆన్లైన్ ద్వారా చెల్లించాడు.
షేర్మార్కెట్లో పేరున్న షేర్ఖాన్ పేరు వాడేస్తున్నారు.. రుణం ఇస్తామంటూ రుణం ఇచ్చినట్లు నటిస్తున్నారు.. తీరా ఆ రుణం తిరిగి చెల్లించిన త రువాతే నీ లాభాలు నీవు తీసుకోవాలంటూ షర తు విధిస్తూ సైబర్నేరగాళ్లు
Cyber Crime | ఆర్థిక పరమైన వ్యవహారాలలో తప్పు చేశావని.. దీంతో నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుందంటూ ఫోన్ చేసి బెదిరించడంతో పాటు అకౌంట్ నుంచి డబ్బులు తస్కరించిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీస్టేషన్లో కే�
సైబర్ నేరాలలో బాధితులను మోసం నుంచి బయటకు వెళ్లకుండా నేరగాళ్లు లోన్ ఆప్షన్స్ కూడా ఇస్తూ మరింత మోసం చేస్తున్నారు. తన వద్ద డబ్బు లేదని, తనకు స్థోమత లేదంటూ బాధితులు చెబుతుంటే.. మీ ప్రొఫైల్ బా గుంది, మీకు ఈజ
ఉద్యోగం చేస్తూ సాఫీగా సాగుతున్న జీవితం.. వచ్చే జీతానికి అదనంగా సంపాదించాలనే ఆశ కొందరిని సైబర్నేరగాళ్ల వలలోకి నెట్టి నిండా ముంచేస్తోంది. ఇందులో ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద హోదాలలో ప్రైవేట్ ఉద్యోగా�
స్టాక్ ట్రేడింగ్లో నో బ్రోకర్ ఫీజ్... మీరు లిమిట్ లేకుండా ప్రతి రోజుల స్టాక్స్ కొనొచ్చు, అమ్మొచ్చు అంటూ నయా పంథాలో సైబర్నేరగాళ్లు అమాయకులను ఆకర్షిస్తున్నారు. స్టాక్ బ్రోకరింగ్ చేసే అసలైన సంస్థల
బాలాపూర్లో నివాసముండే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు సైబర్ నేరగాళ్లు రూ. 75 లక్షలు బురిడీ కొట్టించారు. బాధితుడి వాట్సాప్నకు సెక్యూర్ ట్రేడ్ పేరుతో మేసేజ్ వచ్చింది. ట్రేడింగ్లో 30 శాతం లాభాలు సంపాదించా�
సాక్షాత్తూ బ్యాంకును బురిడీకొట్టించేందుకు ప్రయత్నించిన ఓ కేటుగాడు చివరికి తానే అడ్డంగా బుక్కయిన ఘటన కూసుమంచి, హైదరాబాద్లలో శుక్రవారం చోటుచేసుకుంది. ఏకంగా కూసుమంచి తహసీల్దార్ పేరిట తప్పుడు పత్రాలతో