అమాయకుల నుంచి దోచేస్తున్న సొమ్మును ట్రాన్స్ఫర్ చేయడానికి సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలే కీలకంగా మారాయి. కాజేసిన సొమ్మును పలు బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి, అవకాశం ఉన్నచోట విత్ డ్రా చేసుకు
ఇటీవల ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.87.50 లక్షలు కొట్టేసిన ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి గుజరాత్కు చెందిన ఇద్దరు వ్యక్తులు పలువురు
చెందిన ఓ విద్యార్థినికి వాట్సాప్ నంబర్ నుంచి ఫోన్కాల్ వచ్చింది. మీ స్నేహితురాలు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది.. ఈ కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు ఆమె ఫోన్లో ఆధారాలు లభించాయి అంటూ ఆగంతకులు బెదిరించారు. ఉన్న�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళాకు వెళ్లాలనుకున్న వ్యక్తికి గది ఇప్పిస్తానంటూ నమ్మించి మోసం చేసిన సైబర్ నేరగాడిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బ
ఒక డెంటల్ టెక్నీషియన్ వాట్సాప్కు గుర్తుతెలియని నెంబర్ నుంచి స్టాక్ మార్కెట్కు సంబంధించిన ఒక మెసేజ్ వచ్చింది. ఆ తరువాత ఓ ప్రత్యేక వాట్సాప్లో అతన్ని చేర్పించారు. స్టాక్స్లో పెట్టుబడి పెడితే లాభ
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలొస్తాయని నమ్మించిన సైబర్నేరగాళ్లు ఒక డెంటల్ టెక్నీషియన్కు రూ. 7 లక్షలు టోకరా వేశారు. బాలాపూర్, ఎర్రకుంటకు చెందిన బాధితుడి వాట్సాఫ్కు గుర్తుతెలియని �
సైబర్నేరగాళ్లు రూట్ మార్చారు.. సీబీఐ అధికారులమంటూ ఇప్పటివరకు సాధారణ ప్రజలను మోసం చేసిన మోసగాళ్లు..ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు.
పార్ట్టైమ్ జాబ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఆన్లైన్లో మోసం చేస్తున్న ఇద్దరు కేటుగాళ్లను రెండు వేర్వేరు సంఘటనల్లో సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
జూబ్లీహిల్స్లో నివాసముంటున్న ఓ మహిళ ఇన్స్టాగ్రామ్ చూ స్తుండగా ఓ లెహంగా కనిపించింది. అది బాగా నచ్చడంతో పూజా కలెక్షన్స్ పేరు తో ఉన్న పేజీలోకి వెళ్లింది. అక్కడ సూ చించిన స్కానర్కు రూ.1000 చెల్లించిం ది.
ఆకాశాన్ని అందుకోవాలనే ఉత్సాహం.. ఏది మంచో, ఏది చెడో తెలిసీ తెలియని అమాయకత్వం వెరసి టీనేజ్ ప్రాయం. మరో తరానికి ప్రతినిధులుగా మారేందుకు సన్నద్ధులవుతున్న ఈతరం పిల్లలను ఓ సైబర్ భూతం సైలెంట్గా కమ్మేస్తున్న
భారత ఆర్థిక వ్యవస్థ 2047కల్లా అభివృద్ధి చెందినదిగా అవతరించాలంటే కనీసం రెండు దశాబ్దాలపాటు 8 శాతం వృద్ధిరేటును సాధించాలని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ అన్నారు.
Cyber Criminals: కృత్రిమ మేధ సహకారంతో ఇంటర్నెట్ ద్వారా ప్రజల్ని మోసం చేస్తున్న ఆరుగురు సైబర్ నేరగాళ్లను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. జామ్తారా జిల్లాలో వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వెబ