మెదక్ జిల్లాలో 20 23-24 సంవత్సరంలో 4871 కేసులు నమోదయ్యాయని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి వెల్లడించారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు వార్షిక నివేదిక-2024ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుత�
Cyber Criminals | తెలంగాణలో ఈ ఏడాది కాలంలో సైబర్ నేరగాళ్లు రూ.1866.9 కోట్లు దోచుకున్నారు. గత సంవత్సరం రూ.778.7 కోట్లను కాజేయగా.. ఈ ఏడాది దాదాపు రెట్టింపైంది.
Digital Arrest: బెంగుళూరు మహిళను డిజిటల్ అరెస్టు చేశారు సైబర్ నేరగాళ్లు. 11 రోజులు ఆమెను వేధించారు. ఆమె బ్యాంకు అకౌంట్ల నుంచి సుమారు 30 లక్షలు కాజేశారు. ఇదీ ఆ స్టోరీ.
పోగొట్టుకున్న తన ఏటీఎం కార్డు బ్లాక్ చేయించుకునేందుకు బ్యాంక్ టోల్ ఫ్రీ నంబర్కు బదులు మరో నంబర్కు కాల్ చేసి, సైబర్ నేరస్తులకు చిక్కి రూ.9.8 లక్షలు పోగొట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఆలస�
భారతీయ పౌరులను అక్రమంగా విదేశాలకు తరలించి వారి చేత సైబర్ నేరాలకు పాల్పడే నకిలీ కాల్ సెంటర్లలో బలవంతంగా పనిచేయిస్తున్న ఒక ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని దాదాపు 2,500 కిలోమీటర్లు వెంటాడి ఢిల్లీ పోలీసుల�
ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని ఓ విశ్రాంత ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. రూ.15 లక్షల సొమ్మును తన చేజేతులా తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేశారు.
విదేశాల్లో ఉంటూ స్వదేశీ బ్యాంకు ఖాతాలను వాడుతున్న సైబర్ నేరగాళ్లకు కొంత మంది బ్యాంకు అధికారులు సహకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి.
Digital Arrest | ఈ డిజిటల్ అరెస్ట్ దశల వారీగా సాగుతుంది. మొదటిది.. సంప్రదింపుల ఘట్టం (The First Contact). బాధితుడికి కాల్ చేసి.. ఫెడెక్స్, డీహెచ్ఎల్.. వంటి ప్రముఖ కొరియర్ కంపెనీల నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మిస్తారు. పార్స�
పార్ట్టైమ్ జాబ్స్ పేరుతో నిరుద్యోగుల వద్ద నుంచి రూ.1.61 కోట్లు వసూలు చేసి మోసగించిన ఇద్దరు సైబర్ నేరస్తులను నగర సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్క్రైమ్ డీసీపీ ధార కవిత కథనం ప్రకారం...మహారా�
‘మా కంపెనీలో మనీ ఇన్వెస్ట్ చేయండి.. లక్షకు లక్ష పొందండి.., మా వస్తువులు కొనండి.. ఫ్రీ గిఫ్ట్లు, డిస్కౌంట్లు ఇస్తాం’.., అంటూ సెల్ఫోన్లకు సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లను ఓపెన్ చేశారో.. అంతేసంగతులు.. ఇంకేముం�
‘మీ నాన్నకు నేను డబ్బులు ఇవ్వాల్సి ఉందంటూ..’ మహిళకు ఫోన్ చేసి ఆమె అకౌంట్లోనుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారా�
విదేశీ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్న సైబర్ నేరగాళ్లు.. అమాయక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా యువతను కంబోడియాకు రప్పించుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. తమ కాల్సెటర్లలో నియమించుకొని వారిత�
రాష్ట్రంపై సైబర్ నేరగాళ్ల దండయాత్ర కొనసాగుతున్నది. అమాయక ప్రజలను ఆన్లైన్ దొంగలు లూటీ చేస్తున్నారు. కేసుల పేరిట భయపెడుతూ లక్షల్లో దండుకుంటున్నారు. తెలంగాణలో సైబర్మోసగాళ్లు రోజుకు సుమారు రూ.5కోట్ల వ�