‘మీ ఫోన్ నంబర్తో ఢిల్లీకి డ్రగ్ సరఫరా అవుతున్నాయి.. మిమ్మల్ని విచారించాలి.. అందుకు ఆర్బీఐ అకౌంట్కు మీ ఖాతాలోని డబ్బులన్నీ బదిలీ చేయాలి’ అంటూ 80 ఏండ్ల వృద్ధురాలిని బెదిరించిన సైబర్నేరగాళ్లు..లక్షలు కా
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వాట్సాప్లో లింక్లు పంపిస్తూ.. ఓపెన్ చేసిన వారి ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఇలా బుధవారం ఒకే రోజు వేర్వేరు చోట్ల లక్షన్నర మాయం చేశారు. కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి
డోర్నకల్, ఆగస్టు4: ఓ సైబర్ నేరగాడు వాట్సాప్ డీపీలో పోలీసు ఫొటో పెట్టుకొని ఒకరికి వల విసిరాడు. వివరాలిలా ఉన్నాయి.. డోర్నకల్కు చెందిన ఖాదర్బాబాకు ఓ సైబర్ నేరగాడు ఫోన్ చేసి తాను సీబీఐ నుంచి మాట్లాడుతు�
తక్కువ పెట్టుబడి..ఎక్కువలాభాలు అని కేటుగాళ్లు పంపిన మెసేజ్లకు ముగ్గురు స్పందించారు. వారి ఆఫర్లకు చిక్కి రూ.3.16 కోట్లు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించా రు.
నానాటికీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. ఆర్థిక రంగంలో పెను మార్పులనే తెస్తున్నది. ముఖ్యంగా విస్తరిస్తున్న డిజిటలైజేషన్, ఆటోమేషన్ ప్రభావం దేశీయ బ్యాంకింగ్ రంగంపై స్పష్టంగా కనిపిస్తున్నది.
సైబర్ నేరగాళ్ల బారినపడి సొమ్ము పోగొట్టుకున్న బాధితులు(గోల్డెన్ అవర్) గంట వ్యవధిలో 1930కి కాల్ చేయడం ద్వారా దొంగిలించిన మొత్తాన్ని స్తంభింపజేసే అవకాశం ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు.
తెలిసీ తెలియని వయసు. ఫ్రెండ్స్తో పబ్కి వెళ్లొస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు. మీరు చేసిన హంగామాను ట్రాఫిక్ పోలీసులు షూట్ చేశారు. చేసిన తప్పునకు మీరు బాధపడ్డారు. కొన్ని రోజులకు మర్చిపోయారు. కాన�
సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఓ వివాహితను బ్లాక్మెయిల్ చేసి.. రూ. 3 లక్షలు కాజేశారు. గృహిణికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటూ.. ఇన్స్టాగ్రామ్లో ఓ సందేశం వచ్చింది. ఆ లింక్ను క్లిక్ చేయగానే..
డిజిటల్ మోసం కేసులో రూ.5.4కోట్లు లూటీ చేసిన హైదరాబాద్కు చెందిన ముగ్గురు అంతర్జాతీయ సైబర్ దొంగలను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. వీరి ద్వారా పలు అంతర్జాతీయ ఫ్రాడ్ �
iPhone | న్యూఢిల్లీ, జూలై 16: సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మోసగాళ్ల వలకు చిక్కకుండా ఉండేందుకు ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ సంస్థ పలు సూచనలు చేసింది. ఈ మేరకు కంపెనీ సెక్యూరిటీ డాక్యుమెంట్ను �
ఒకప్పుడు ఇంటి గుట్టు ఈశ్వరుడికి కూడా తెలిసేది కాదు. అవతార పురుషుడైన రాముడికి కూడా రావణుడి ప్రాణం ఎక్కడుందో తెలుసుకోవడానికి విభీషణుడి మాట సాయం అవసరమైంది. అప్పట్లో సమాచారం అంత పకడ్బందీగా ఉండేది.
సైబర్ నేరగాళ్లు ఫొటోలు, వీడియోల కింద లింకులు జోడించి వాట్సాప్, ఫేస్బుక్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ తరహా మోసాలపై ప్రతి రోజు మూడు, నాలుగు ఫిర్యాదులు సైబర్ ఠాణాల్లో నమోదవుతున్నాయి.