హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు వివిధ రాష్ర్టాల్లో గాలించి..పలువురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వీరిలో బ్యాంకు ఖాతాదారులు, బ్యాంకు ఖాతాలు అందించే కమీషన్ ఏజెంట్లు, మరికొందరు నేరుగా నేరానికి ప�
Cyber crime | రెండు వేరు వేరు సైబర్ నేరాలలో బాధితులు పొగొట్టుకున్న రూ.21,55,331 సొమ్మును సీసీఎస్(CCS police) సైబర్క్రైమ్ పోలీసులు తిరిగి ఇప్పించినట్లు( recover money) డీసీపీ దార కవిత తెలిపారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. దేశవ్యాప్తంగా 2,223 వివిధ సైబర్ నేరాలకు పాల్పడిన 27 మంది సైబర్ నేరగాళ్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు సెప్టెంబర్ చివరి వారంలో అరెస్టు చేశారు.
అమాయకులను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దృష్టి సా రించింది. ‘ఆపరేషన్ చక్ర-3’లో భాగంగా గురువారం నుంచి దేశవ్యాప్తంగా విస్తృత సోదాలు చేపట�
ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్, వాట్సాప్లో నకిలీ ఖాతా స్పష్టించి మోసపూరితమైన మెసేజ్లు పోస్టు చేసి పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు యత్ని
అధిక ఆదాయానికి ఆశపడ్డ ఓ గృహిణి సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయింది. 1.78లక్షలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నది. ఆన్లైన్ యాప్లో పెట్టుబడి పెడితే అత్యధిక లాభాలు పొందవచ్చని సెల్కు మెసేజ్ రావడంతో జగిత్యాల �
తెలంగాణ నుంచి వందల కోట్లు చేతులు మారుతున్నాయి. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించిన సైబర్ నేరగాళ్లు.. మనవాళ్లను నమ్మించి మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ తీయించి.. ప్రతిరోజూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నార
నగరంలో కొందరు కేటుగాళ్లు ఈజీగా డబ్బు సంపాదించాలని మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు అనే తేడా లేకుండా అందర్నీ టార్గెట్ చేస్తూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్నార�
ఆన్లైన్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని ప్రజలను నమ్మించి దేశవ్యాప్తంగా రూ.కోట్లు కొల్లగొట్టిన ఇద్దరు సైబర్ నేరస్థులను వరంగల్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.