రాష్ట్రంపై సైబర్ నేరగాళ్ల దండయాత్ర కొనసాగుతున్నది. అమాయక ప్రజలను ఆన్లైన్ దొంగలు లూటీ చేస్తున్నారు. కేసుల పేరిట భయపెడుతూ లక్షల్లో దండుకుంటున్నారు. తెలంగాణలో సైబర్మోసగాళ్లు రోజుకు సుమారు రూ.5కోట్ల వ�
అధిక లాభాలు వస్తాయంటూ ఆశజూపిన సైబర్ నేరగాళ్లు ఓ ఐటీ ఉద్యోగి నుంచి 2.29 కోట్ల రూపాయలను కాజేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ ఐటీ ఉద్యోగి ‘బీ2231కేఎస్ఎల్ అఫిషియల్ స్టాక్' అనే వాట్సప్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు.
దేశ వ్యాప్తంగా ఉన్న హోటల్స్ సర్వే చేసి వాటికి రేటింగ్ ఇస్తే రోజు భారీగా సంపాదించవచ్చని నమ్మించి ఓ వ్యాపారి నుంచి సైబర్నేరగాళ్లు రూ. 28 లక్షలు దోచుకున్నారు. సికింద్రాబాద్కు చెందిన బాధితుడికి వాట్సాప్
QR Code | చూడ్డానికి అదో పిచ్చి ముగ్గులా కనిపిస్తుంది.. కానీ, దాంట్లో పెద్ద వ్యవహారమే ఉంది.. తెలుసా? అదేనండీ.. క్యూఆర్ కోడ్. చిరు వ్యాపారుల నుంచి బడా బిజినెస్మ్యాన్ల వరకూ అందరి ఆర్థిక వ్యవహారాల్లో క్యూఆర్ కీ
హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు వివిధ రాష్ర్టాల్లో గాలించి..పలువురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వీరిలో బ్యాంకు ఖాతాదారులు, బ్యాంకు ఖాతాలు అందించే కమీషన్ ఏజెంట్లు, మరికొందరు నేరుగా నేరానికి ప�
Cyber crime | రెండు వేరు వేరు సైబర్ నేరాలలో బాధితులు పొగొట్టుకున్న రూ.21,55,331 సొమ్మును సీసీఎస్(CCS police) సైబర్క్రైమ్ పోలీసులు తిరిగి ఇప్పించినట్లు( recover money) డీసీపీ దార కవిత తెలిపారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. దేశవ్యాప్తంగా 2,223 వివిధ సైబర్ నేరాలకు పాల్పడిన 27 మంది సైబర్ నేరగాళ్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు సెప్టెంబర్ చివరి వారంలో అరెస్టు చేశారు.
అమాయకులను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దృష్టి సా రించింది. ‘ఆపరేషన్ చక్ర-3’లో భాగంగా గురువారం నుంచి దేశవ్యాప్తంగా విస్తృత సోదాలు చేపట�
ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్, వాట్సాప్లో నకిలీ ఖాతా స్పష్టించి మోసపూరితమైన మెసేజ్లు పోస్టు చేసి పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు యత్ని