సైబర్ నేరగాళ్ల చేతిలో తెలంగాణ యువత పావులుగా మారుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చన్న అత్యాశతో కొందరు, తెలిసీ తెలియక మరికొందరు సైబర్ మోసాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇటీవల ఓ కేసు దర్యాప్తులో హైదరా�
ఓ వివాహిత సైబర్ నేరగాళ్ల వలకు చిక్కిఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం గ్యామ తండాకు చెందిన గుగులోత్ శైలజకు ఆన్లైన్లో పె
CCS Cybercrime | ఐదు రాష్ర్టాల్లో గాలించి.. 30 కేసుల్లో 23 మంది సైబర్నేరగాళ్లను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్స్ డీసీపీ దార కవిత వెల్లడించారు. ఈ నిందితులకు దేశ వ్యాప్తంగా 359 కేసులతో సంబంధముందని వెల్లడిం�
నర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్(ఎన్ఆర్డీఎస్) అధికారులమని చెప్పి కొందరు సైబర్ నేరగాళ్లు నర్సులను మోసం చేస్తున్నారని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్సీ) తెలిపింది. తాము చెప్పినట్ట�
ఆన్లైన్ ద్వారా ధని యాప్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు అమాయకులను లోన్ల పేరుతో రూ.కోట్లకు టోకరా వేసి మోసగించిన కేసును ఛేదించినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో ఆన్ల�
Cyber criminals | ట్రేడింగ్లో(Trading) సీనియర్ కన్సల్టెంట్ అంటూ వాట్సాఫ్కు ఒక సైబర్ నేరగాడు(Cyber criminals) పంపించిన మెసేజీకి స్పందించిన ఒక ప్రైవేట్ ఉద్యోగి రూ. 2.3 లక్షలు పొగొట్టుకోగా మరో కేసులో బాధితుడు రూ.10 లక్షల వరకు �
ఇంటి నిర్మాణానికి ఆన్లైన్లో లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవడంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు లు, కుటుంబీకుల కథనం ప్రకారం..
స్నాప్చాట్లో పరిచయమైన యువతిని పోలీసులమంటూ బెదిరించి రూ.48.38లక్షలు టోకరా వేసిన ముగ్గురు ఘరానా సైబర్ నేరగాళ్లను నగర సైబర్క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, వివిధ
నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పిగ్ బుచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్కు పాల్పడుతున్నారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఈ సైబర్ మోసానికి గత ఏడాది చాలా మ�
సైబర్ నేరాలకు వాట్సాప్ ప్రధాన అస్త్రంగా మారుతున్నదని కేంద్రం హోంశాఖ తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. సైబర్ మోసాలపై అందుతున్న ఫిర్యాదుల్లో వాట్సాప్ ద్వారా జరిగిన మోసాలపైనే ఎక్కువగా ఉంటున్నాయని ఈ �
ఆధార్ కార్డు.. బ్యాంకు లావాదేవీలు.. పాన్కార్డులో మార్పులు.. ఏది చేయాలన్నా ముందుగా అడిగేది.. ‘ఓటీపీ వచ్చిందా?’ అని! అయితే, ఈ వన్ టైమ్ పాస్వర్డ్తో వస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఆన్లైన్ లావాదేవీల్ల�
రాజస్థాన్కు చెందిన ఏడుగురు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. తెలంగాణలో 189 కేసుల్లో వీరి ప్రమేయం ఉండగా, మొత్తం రూ.9 కోట్లు వీరు బాధితుల న�