నర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్(ఎన్ఆర్డీఎస్) అధికారులమని చెప్పి కొందరు సైబర్ నేరగాళ్లు నర్సులను మోసం చేస్తున్నారని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్సీ) తెలిపింది. తాము చెప్పినట్ట�
ఆన్లైన్ ద్వారా ధని యాప్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు అమాయకులను లోన్ల పేరుతో రూ.కోట్లకు టోకరా వేసి మోసగించిన కేసును ఛేదించినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో ఆన్ల�
Cyber criminals | ట్రేడింగ్లో(Trading) సీనియర్ కన్సల్టెంట్ అంటూ వాట్సాఫ్కు ఒక సైబర్ నేరగాడు(Cyber criminals) పంపించిన మెసేజీకి స్పందించిన ఒక ప్రైవేట్ ఉద్యోగి రూ. 2.3 లక్షలు పొగొట్టుకోగా మరో కేసులో బాధితుడు రూ.10 లక్షల వరకు �
ఇంటి నిర్మాణానికి ఆన్లైన్లో లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవడంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు లు, కుటుంబీకుల కథనం ప్రకారం..
స్నాప్చాట్లో పరిచయమైన యువతిని పోలీసులమంటూ బెదిరించి రూ.48.38లక్షలు టోకరా వేసిన ముగ్గురు ఘరానా సైబర్ నేరగాళ్లను నగర సైబర్క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, వివిధ
నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పిగ్ బుచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్కు పాల్పడుతున్నారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఈ సైబర్ మోసానికి గత ఏడాది చాలా మ�
సైబర్ నేరాలకు వాట్సాప్ ప్రధాన అస్త్రంగా మారుతున్నదని కేంద్రం హోంశాఖ తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. సైబర్ మోసాలపై అందుతున్న ఫిర్యాదుల్లో వాట్సాప్ ద్వారా జరిగిన మోసాలపైనే ఎక్కువగా ఉంటున్నాయని ఈ �
ఆధార్ కార్డు.. బ్యాంకు లావాదేవీలు.. పాన్కార్డులో మార్పులు.. ఏది చేయాలన్నా ముందుగా అడిగేది.. ‘ఓటీపీ వచ్చిందా?’ అని! అయితే, ఈ వన్ టైమ్ పాస్వర్డ్తో వస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఆన్లైన్ లావాదేవీల్ల�
రాజస్థాన్కు చెందిన ఏడుగురు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. తెలంగాణలో 189 కేసుల్లో వీరి ప్రమేయం ఉండగా, మొత్తం రూ.9 కోట్లు వీరు బాధితుల న�
మెదక్ జిల్లాలో 20 23-24 సంవత్సరంలో 4871 కేసులు నమోదయ్యాయని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి వెల్లడించారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు వార్షిక నివేదిక-2024ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుత�
Cyber Criminals | తెలంగాణలో ఈ ఏడాది కాలంలో సైబర్ నేరగాళ్లు రూ.1866.9 కోట్లు దోచుకున్నారు. గత సంవత్సరం రూ.778.7 కోట్లను కాజేయగా.. ఈ ఏడాది దాదాపు రెట్టింపైంది.
Digital Arrest: బెంగుళూరు మహిళను డిజిటల్ అరెస్టు చేశారు సైబర్ నేరగాళ్లు. 11 రోజులు ఆమెను వేధించారు. ఆమె బ్యాంకు అకౌంట్ల నుంచి సుమారు 30 లక్షలు కాజేశారు. ఇదీ ఆ స్టోరీ.
పోగొట్టుకున్న తన ఏటీఎం కార్డు బ్లాక్ చేయించుకునేందుకు బ్యాంక్ టోల్ ఫ్రీ నంబర్కు బదులు మరో నంబర్కు కాల్ చేసి, సైబర్ నేరస్తులకు చిక్కి రూ.9.8 లక్షలు పోగొట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఆలస�
భారతీయ పౌరులను అక్రమంగా విదేశాలకు తరలించి వారి చేత సైబర్ నేరాలకు పాల్పడే నకిలీ కాల్ సెంటర్లలో బలవంతంగా పనిచేయిస్తున్న ఒక ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని దాదాపు 2,500 కిలోమీటర్లు వెంటాడి ఢిల్లీ పోలీసుల�