CV Anand | దేశంలోనే అత్యధిక నిఘా కెమెరాలు కలిగి ఉన్న నగరంగా హైదరాబాద్ ( Hyderabad ) నగరానికి గుర్తింపు ఉందని నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ అన్నారు.
Hyderabad | బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వాక్వేలో కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 156 సీసీ కెమెరాలను గురువారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించనున్నారు. కేబీఆర్ పార్కు
Bonalu | లాల్దర్వాజలో సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భిన్న సంస్కృతులకు మేళవింపుగా నిలిచిన పాతనగరంలో తెలంగాణ సంప్రదాయం కలబోతగా వేడుకలను నిర్�
సే ఎస్ టూ లైఫ్ - సే నో టూ డ్రగ్స్' అంటూ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీఎస్న్యాబ్) నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో రెండో రోజు వివిధ కాలేజీల విద్యార్థులు ఉత్సాహంగా పాల�
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలోని పౌరులకు భద్రత కల్పించడంతో పాటు వారికి సరైన సేవలందించేందుకు కొత్తగా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. జూబ్లీహిల్స్ సబ్ డ�
పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ప్రతి రోజూ వ్యాయామం, నడక ఆరోగ్యాన్ని కాపాడుతుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందికి సూచించారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్(హెచ్హెచ్ఎఫ్) సహకారంతో నగర పోలీస్
కొత్త వారిని పనిలో పెట్టుకుంటున్నారా? మీ స్థానిక పోలీసుల సహకారంతో వారి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతనే వారిని నియమించుకోవాలి. అందుకు పోలీసులు ఎంత పని ఒత్తిడి ఉన్నా మీకు సహాయం చేస్తారని నగర పోలీస్ క
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ నారాయణగూడ (Narayanguda) పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ రెడ్డి (CI Srinivas reddy) సస్పెండ్ (Suspention) అయ్యారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) ఉత్తర్వులు జారీచేశారు.
మహిళా పోలీస్ అధికారులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి కావాల్సిన మౌలిక వసతులను కల్పించడానికి కృషి చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
ఈ నెల 6న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే ర్యాలీపై బజరంగ్ దళ్, వీహెచ్పీ తదితర సంస్థల ప్రతినిధులతో సోమవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈఎంఆర్ఐ, జీహెచ్ఎంసీ, కంటోన్�
నగరంలో సీసీ కెమెరాల నిర్వహణ కోసం డీ-కామో (డ్రోన్స్ అండ్ కెమెరాల నిర్వహణ సంస్థ) పేరుతో అదనపు డీసీపీ/ఏసీపీ అధికారి నేతృత్వంలో కొత్త విభాగాన్ని రూపొందించినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నెట్వర్క్ను పూర్తి స్థాయిలో కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన హెచ్న్యూ(హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్) ఏడాది కాలం పూర్తి చేసు�
దేశంలోనే మొట్టమొదటి ఫార్ములా ఈ- రేసింగ్కు భాగ్యనగరం అతిథ్యమివ్వనున్నది. హుస్సేన్సాగర్ తీరంలో ఈనెల 11న జరిగే ఈ మెగా ఈవెంట్కు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. పలు దేశాల నుంచి 21,000 మంది సందర్శకులు వచ్చే అవకా�
నుమాయిష్కు ఎంతో చరిత్ర ఉందని, దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వారు స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించడం అభినందనీయమని నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని అఖిల భారత �