Telangana DGP | రాష్ట్రంలో డీజీపీని మార్చుతారనే చర్చ జోరుగా సాగుతున్నది. నెక్ట్స్ పోలీస్ బాస్ ఎవరనే ఉత్కంఠ పోలీసువర్గాల్లో మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ బదిలీల్లో డీజీపీగా నియమితులైన రవి�
ACB Telangana | రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ట్విట్టర్లోకి అడుగుపెట్టింది. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు శనివారం నాడు ట్విట్టర్ (ఎక్స్ ) ఖాతా తెరిచింది. ACB Telangana పేరుతో తెరిచిన ఈ ట్విట్టర్(ఎక్స్) అకౌంట్�
నేను సమస్యల్లో ఉన్నాను... అత్యవసరంగా డబ్బు పంపండి.. అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రొఫెషనల్స్ పేరుతో సోషల్మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచి.. మోసాలు చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏసీబీ డీజీ �
ఏసీబీ డీజీ సీ వీ ఆనంద్ పేరుతో సోషల్ మీడియాలో పదే పదే నకిలీ ఖాతాలు పుట్టుకొస్తున్నా యి. దీనిపై ఇప్పటికే సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఏసీపీ చాంద్పాషా నేతృత్వంలోని దర్యాప్తు బృందం ఇటీ�
రాష్ట్రంలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం పలు శాఖలకు బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్నవారికి పోస్టింగ్ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల ్య నియమితులయ్యారు. నగర పోలీసు కమిషనర్గా బాధ్యతలు నిర్వహించిన సీవీ ఆనంద్ ఇటీవల బదిలీ అయిన విషయం తెలిసిందే.
నల్లకుంట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో అడిక్మెట్ బ్రిడ్జి (ఆర్ఓబీ ఫ్లై ఓవర్) మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు బ్రిడ్జిపై రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు నగ�
నగరంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలు నిర్వహించిన ర్యాలీ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ నెల 28న నిర్వహించాల్సిన ఈ ర్యాలీ, వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసుల విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 1వ తేదీకి వాయిదా
దేశంలోనే మొదటిసారిగా అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకేచోటకు తీసుకొచ్చి.. రాష్ట్ర వ్యాప్తంగా సేవలందించేందుకు తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రెటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీఎస్పీఐసీసీసీ)ను తెలంగా