CV Anand | వినాయక చవితి నవరాత్రులు మరో మూడు రోజుల్లో ముగియనున్నాయి. ఈ నెల 17వ తేదీన గణేశ్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన�
మద్యం ప్రియులకు అలర్ట్. హైదరాబాద్లో రెండు రోజులు వైన్స్ షాపులు (Wine Shops) మూతపడనున్నాయి. వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశ�
నగర పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో 2021 డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు ఆయన నగర సీపీగా పనిచేశారు. తిరిగి మరోసారి ఆయనను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా
హైదరాబాద్ 61వ పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (CV Anand) బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రస్తుత సీపీ శ్రీనివాస్ రెడ్డి నుంచి ఆయన ఛార్జ్ తీసుకున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఏసీబీ డీజీగా కొనసాగుతున్న సీవీ ఆనంద్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Hyderabad | లంచం కోసం చెయ్యిచాచే ఉద్యోగులను చూశాం. కానీ తొలిసారి లంచమిచ్చినవారిని వెతుక్కుని మరీ డబ్బులు వాపస్ చేసే చూస్తున్నాం. సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏసీబీ బృందాలు జరుపుతున్న వరుస దాడులతో అవినీతిపరుల గుండె
CV Anand | అవినీతికి పాల్పడే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) నుంచి తప్పించుకోలేరని తెలంగాణ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ (CV Anand) హెచ్చరించారు. నిన్న రాత్రి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ క�
IPS Transfers | ప్రభుత్వం 15 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీచేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రేవంత్ సర్కార్ అలా పోస్టింగ్ ఇస్తూనే మరోవైపు ఇలా స్థానచలనం కల్పిస్తున్నది.
Telangana DGP | రాష్ట్రంలో డీజీపీని మార్చుతారనే చర్చ జోరుగా సాగుతున్నది. నెక్ట్స్ పోలీస్ బాస్ ఎవరనే ఉత్కంఠ పోలీసువర్గాల్లో మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ బదిలీల్లో డీజీపీగా నియమితులైన రవి�
ACB Telangana | రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ట్విట్టర్లోకి అడుగుపెట్టింది. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు శనివారం నాడు ట్విట్టర్ (ఎక్స్ ) ఖాతా తెరిచింది. ACB Telangana పేరుతో తెరిచిన ఈ ట్విట్టర్(ఎక్స్) అకౌంట్�
నేను సమస్యల్లో ఉన్నాను... అత్యవసరంగా డబ్బు పంపండి.. అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రొఫెషనల్స్ పేరుతో సోషల్మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచి.. మోసాలు చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏసీబీ డీజీ �
ఏసీబీ డీజీ సీ వీ ఆనంద్ పేరుతో సోషల్ మీడియాలో పదే పదే నకిలీ ఖాతాలు పుట్టుకొస్తున్నా యి. దీనిపై ఇప్పటికే సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఏసీపీ చాంద్పాషా నేతృత్వంలోని దర్యాప్తు బృందం ఇటీ�