Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ 108వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఠాగూర్ ఆడిటోరియంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివా�
రాష్ట్ర నూతన డీజీపీ నియామకానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. కొత్త డీజీపీ పోస్టు కోసం ఐదుగురి పేర్లతో ప్రతిపాదనను సోమవారం కేంద్రానికి పంపనున్నది.
ఈనెల 12న హనుమాన్ విజయయాత్ర సందర్భంగా నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, యాత్ర సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లపై సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బుధవారం హనుమాన్ యాత్ర నిర్వాహకులతో కోటిలోని ఉస్మానియా మ�
వీర హనుమాన్ విజయ శోభాయాత్ర ఏర్పాట్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. గౌలిగూడ నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ జరగనున్న ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను హిందూ ధా
ఈనెల 12న జరగనున్న శ్రీ వీరహనుమాన్ విజయయాత్ర(శోభాయాత్ర) సందర్భంగా మంగళవారం హైదరాబాద్ పోలీస్ అధికారులతో సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అడుగడుగునా పోలీసు నిఘా మధ్య హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర భక్తజనం నీరాజనాల మధ్య కనులపండువగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీబందోబస్తు నిర్వహించారు.
Tennis | హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో 21వ జాతీయ స్థాయి ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ క్లబ్లో ప్రారంభం అయ్యాయి.
హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (హోట), జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో 21 వ జాతీయ స్థాయి ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్ (National Championship) పోటీలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ క్లబ్లో ప్
Hyderabad | జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ట్రాఫిక్ జంక్షన్లో అత్యంత ప్రమాదకరంగా కారుతో స్టంట్స్ చేసిన ఘటనలో ముగ్గురు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కుమా ర్తె పెళ్లి సందర్భంగా పనుల్లో సాయం చేస్తాడనే ఉద్దేశంతో పిలిపించిన యజమాని ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన కరుడుగట్టిన నేరస్తుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగ
Hyderabad | అవసరాల నిమిత్తం ఇంట్లో పనికి కుదుర్చుకుని.. అన్నం పెట్టి.. జీతం ఇస్తే... చివరకు తిన్నింటి వాసాలనే లెక్కబెట్టడమే కాదు... అవసరమైతే ఉపాధి కల్పించిన వ్యక్తినే హతమార్చేందుకూ వెనుకాడని ఓ ఘరానా ముఠా గుట్టును హ
Nampally Numaish | నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను రెండు రోజులు పొడిగించేందుకు పోలీస్ శాఖ అనుమతించింది.
MLA Raja Singh | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీఏఆర్ హెడ్క్వార్టర్స్లో పనిచేస్తున్న 573 మంది ఏఆర్ కానిస్టేబుళ్లను శాంతి భద్రతల విభాగంతో పాటు ఇతర విభాగాలకు అటాచ్ చేస్తూ నగర సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశార