నగర ట్రాఫిక్ వ్యవస్థలో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి ట్రాఫిక్ విభాగాన్ని సాంకేతిక పరంగా మరింత బలోపేతం చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
Navdeep | మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ కేసుతో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురి పేర్లు బయటకొస్తున్నాయని ఆయన తెలిపారు.. మాదాపూర్లో ఐదుగురిన�
35 సంవత్సరాల తర్వాత గణేశ్ నిమజ్జనం రోజే మిలాద్ ఉన్ నబీ వస్తున్నదని, బందోబస్తు విషయంలో ప్రతి అధికారి జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సిటీ పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశ�
ఈనెల 18న వినాయక చవితి నవరాత్రులు మొదలై 28వ తేదీన నిమజ్జనోత్సవం ఉంటుందని, అన్ని ప్రభుత్వ శాఖలు, గణేశ్ ఉత్సవ సమితి సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకుందామని హైదరాబాద్ పోలీస
రాష్ట్రంలో పోలీస్ విభాగం పునర్వ్యవస్థీకరణతో భద్రత పెరిగిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో నేరాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.
రాబోయే ఎన్నికలు, గణేశ్ నవరాత్రులు, మిలాద్ ఉన్ నబీ వంటి ప్రధాన బందోబస్తుపై మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా బందోబస్తులో పాల్గొనే వివిధ విభాగాలను ఆయన
డ్రగ్స్హ్రిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్-నాబ్) సేవలను వేగంగా విస్తరిస్తున్నారు.
తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీఎస్పీఐసీసీసీ) సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాలతో కలిసి విస్తరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అధికారుల�
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఐపీఏస్ ఆఫీసర్లు సీవీ ఆనంద్, జితేందర్, రాజీవ్ రతన్కు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 163 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ నగర పోలీస కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బదిలీ అ�
మల్టీలెవల్ మార్కెటింగ్ జోలికి వెళ్లొద్దని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆశతో ఈ ఊబీలో చిక్కుకుంటే నష్టపోవడం తప్ప.. లాభాలు ఉండవని సూచిస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ ముఠా హైదరాబాద్లో తిష్టవేసి మ�
ప్రజల భాగస్వామ్యంతో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలకు పాల్పడిన నిందితులను నిమిషాల వ్యవధిలోనే గుర్తించగలుగుతున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.