ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యుగం. మన ఇంట్లో ఉండే డివైస్లు వాటితో అవి కమ్యూనికేట్ చేసుకుంటూ మనతో కూడా మాట్లాడుతున్న 5జీ కాలమిది. ఇలా టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలోనే సైబర్ క్రైంలు కూడా అంతే స్థాయి�
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసును మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది.
తక్షణమే స్పందించి నిందితులను పట్టుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకుంటూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. వారికి నగదు పురస్కారాలను అందజే
నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సిటీ సీపీ ఆనంద్ తెలిపారు. ఆరు నెలల్లో గంజాయి-124 కిలోలు, హషీష్ ఆయిల్-5.4 కేజీలు, ఎల్ఎస్డీ బ్లాట్స్-116, ఎండీఎంఏ-25 గ్రాములు, ఎక్సటసీ పిల్స్-10, హ
కోటి జనాభా దాటిన మహానగరం.. భిన్న ప్రాంతాలు, విభిన్న మతాల ప్రజలు కలిసి ఉంటున్న చారిత్రక ప్రాంతం..ఇంతటి మహానగరంలో శాంతిభద్రతల రక్షణకు చర్యలు తీసుకుంటూనే స్థానిక యువతతో కలిసి శాంతి దళాలు ఏర్పాటు చేయాలని నిర�
మహిళలు, చిన్నారుల సంరక్షణే ప్రధాన బాధ్యతగా భరోసా కేంద్రం ఏర్పడిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలోని భరోసా సెంటర్ ఆరో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అనేక సమస్యలకు యాప్తో పరిష్కారం ఇదీ తెలంగాణ పోలీసుశాఖ ఘనత అగ్రస్థానంలో ఢిల్లీకి చెందిన లాస్ట్ రిపోర్ట్ కేంద్ర హోంశాఖ తాజా నివేదికలో వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): ఫ్రెండ్లీ పోలీస�
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువ త ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భా గంగా పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు నగర పోలీసుల ఆధ్�
CP Anand | అసెంబ్లీ సమావేశాలకు భద్రతా ఏర్పాట్లపై కసరత్తు పూర్తయిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.