నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సిటీ సీపీ ఆనంద్ తెలిపారు. ఆరు నెలల్లో గంజాయి-124 కిలోలు, హషీష్ ఆయిల్-5.4 కేజీలు, ఎల్ఎస్డీ బ్లాట్స్-116, ఎండీఎంఏ-25 గ్రాములు, ఎక్సటసీ పిల్స్-10, హ
కోటి జనాభా దాటిన మహానగరం.. భిన్న ప్రాంతాలు, విభిన్న మతాల ప్రజలు కలిసి ఉంటున్న చారిత్రక ప్రాంతం..ఇంతటి మహానగరంలో శాంతిభద్రతల రక్షణకు చర్యలు తీసుకుంటూనే స్థానిక యువతతో కలిసి శాంతి దళాలు ఏర్పాటు చేయాలని నిర�
మహిళలు, చిన్నారుల సంరక్షణే ప్రధాన బాధ్యతగా భరోసా కేంద్రం ఏర్పడిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలోని భరోసా సెంటర్ ఆరో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అనేక సమస్యలకు యాప్తో పరిష్కారం ఇదీ తెలంగాణ పోలీసుశాఖ ఘనత అగ్రస్థానంలో ఢిల్లీకి చెందిన లాస్ట్ రిపోర్ట్ కేంద్ర హోంశాఖ తాజా నివేదికలో వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): ఫ్రెండ్లీ పోలీస�
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువ త ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భా గంగా పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు నగర పోలీసుల ఆధ్�
CP Anand | అసెంబ్లీ సమావేశాలకు భద్రతా ఏర్పాట్లపై కసరత్తు పూర్తయిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మావోయిజాన్ని అణచివేసినట్టుగానే డ్రగ్స్ను కూడా ఉక్కుపాదంతో అణచివేస్తామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ కోసం కొత్త విభాగం ఏర్పాటుపై కసరత్తు జరుగుతున్నదని వెల్లడించారు. హైదరాబాద్�
ఓవైపు ఈడీ.. మరోవైపు అవగాహన డ్రగ్ ఫీ తెలంగాణే లక్ష్యంగా చర్యలు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడి హైదరాబాద్, జనవరి 23 : రాష్ట్ర అభివృద్ధికి శరాఘాతంగా మారుతున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమేందుకు ద్విముఖవ్యూ
డ్రగ్స్ ఫ్రీసిటీగా మారుస్తాం మాదక ద్రవ్యాల స్మగ్లర్లపై ఉక్కుపాదం మూడు అంతరాష్ట్ర ముఠాలు అరెస్ట్ రూ.20 లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం టోని కోసం ప్రత్యేక బృందాల వేట నగర సీపీ సీవీ ఆనంద్ వెల్లడి స�
Hyderabad cyber crime | ‘సైబర్ నేరాలను ఛేదించే సాంకేతిక పరిజ్ఞానం హైదరాబాద్ పోలీసులకు ఉంది. వాటి ద్వారా సైబర్ క్రైమ్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం’ అని నగర కొత్త కొత్వాల్ సీవీ ఆనంద్