ఉద్యాన పంటల సాగు రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నది. దీంతో వరి సాగు తర్వాత అధిక శాతం ఈ పంటల వైపే మొగ్గు చూపుతూ ఆదాయం పొందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 16,504 మంది రైతులు 25,700 ఎకరాల్లో వీటినే సాగు చేస్తు
ఆరుగాలం పండించిన పంటలు ఎండుతున్నా.. సాగునీరు విడుదల చేయకుండా ప్రజాపాలన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ కాల్వకు సాగునీరు పారక మిర్చి, కంది, మొక్కజొన్న, ఇతర పంటలు ఎం�
రానున్న కాలంలో సాగులో యాంత్రీకరణే కీలకమని, వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (అగ్రికర్చర్ ఇంజనీరింగ్ భూపాల్) �
కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆగమైన అన్నదాత నెత్తిన మరో పిడుగు పడబోతున్నది. కొత్త సంవత్సరం నుంచి డీఏపీ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. 50 కిలోల బ్యాగుపై 300కుపైగా పెరుగుతుందని అధికారులు చెబుతుండగా, తమపై పెనుభ�
యాసంగి పంటల సాగుకు డీఏపీ ఎరువుల కొరత తప్పదా? మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ వద్ద బఫర్ స్టాక్ నిండుకున్నదా? డీఏపీ సరఫరాపై ఎరువుల కంపెనీలు చేతులెత్తేశాయా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వీటికి అవుననే సమాధానా
పండుగ ఏదైనా బంతి పువ్వు ఉండాల్సిందే. డిమాండ్కు అనుగుణంగా వినూత్నంగా బంతి సాగును చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఎంతో మంది రైతులు. తిమ్మాపూర్ మండలంలో ఏటా 20 ఎకరాల వరకు సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు.
సువాసనకు.. చక్కని ఆరోగ్యానికి.. గృహోపకరణ వస్తువులకు.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే ‘అగార్ వుడ్' సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాగుకు అనుకూలమైన వాతావరణం, అధిక ఆదాయం ఇచ్చేది కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ�
వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా పంట మార్పిడి చేస్తూ, సాంకేతికతను వినియోగించి వ్యవసాయం చేయాలని జర్మనీ ఫ్రౌన్ హోఫర్ హెచ్హెచ్ఐ డాక్టర్ సెబాస్టియన్ సూచించారు. కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి
అత్యంత పోషకాలున్న డ్రాగన్ ఫ్రూట్ను సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని కొండాలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ బి.నీరజా ప్రభాకర్ రైతాంగానికి పిలుపునిచ్చారు.
జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు అయిన కోట్పల్లిలో సమృద్ధిగా నీరున్నా రైతు లు తమ పంట పొలాల సాగుకు వినియోగించుకోలేని దుస్థితి నెలకొన్నది. గత మూడు, నాలుగేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడం తో కోట్పల్ల�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు కష్టకాలం మొదలైంది. ఏడాది కాలంగా జిల్లాలో వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో వానకాలం సాగు జిల్లాలో ఆశించిన స్థాయిలో కాలేదు. గత వానకాలం సీజన్�
అరువై ఏండ్ల ప్రజా ఆకాంక్షలకు, వందలాది మంది యువకుల ఆత్మ బలిదానాలకు ప్రతిఫలమే తెలంగాణ. దశాబ్ద కాలానికి పైగా అలుపెరుగని పోరాటం చేసి, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊపిరి సలపకుండా రాజకీయంగా ఉద్యమం చే�
ఆహార పంటల ఉత్పత్తిలో తెలంగాణ మేటిగా నిలిచింది. ఏకంగా 16.42 శాతం వృద్ధి రేటును సాధించిన తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉన్నది. పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద వ్యవసాయ రాష్ర్టాలను వెనక్కి నెట్టి మేటి �
పోడు రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కు ప్రతాలిచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 53 వేల మందికి 1,47,702 ఎకరాలకు పట్టాలిచ్చింది.