మూడు తరాల నుంచి కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న భూమిని బోగస్ డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు, సక్సెషన్లు చేసుకుంటూ నిజమైన రైతును ఆగం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఇలాంటి ఘటనే జరిగింది.
అన్నివర్గాలను కడుపులో పెట్టుకొని తెలంగాణను సకలం బాగుచేస్తున్న కేసీఆర్ పాలన పోతదనుకోలేదని, జరిగిన పొరపాటుకు తెలంగాణ సమాజం బాధపడుతున్నదని బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పేర్కొన్నారు.
మే నెలలో కురిసిన వర్షాలకు కొంతమంది రైతులు విత్తనాలు వేశారు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో ఆ విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
కాళేశ్వరాన్ని నింపి సాగునీరు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో
ఈ ఏడాది (2024-25) కొత్తగా లక్ష ఎకరాల్లో ఆయిల్పామ్ సాగయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఉద్యానశాఖ డైరెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు. ఇప్పటికే 67,500 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు 18 వేల మంది రైతులు తమ పేర్లను నమోదు చే�
సాగులో విప్లవాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ నాబార్డ్ డిప్యూటీ మేనేజర్ దీప్తి సునీల్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవి�
ఒక కొడుకు, ఒక కూతురు.. ఉన్నంతలో సం పాదన. వ్యవసాయమే జీవనాధారం. ఇలా రోజులు గడుపుతున్న ఆ తండ్రి.. ముందు బిడ్డ పెండ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందనుకున్నాడు. అనుకున్నట్లుగానే మంచి సంబంధం చూసి బిడ్డను ఓ అయ్య చేతిలో �
భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతుండడంతో. వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. నీరు లేక జిల్లాలో ఈసారి యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగితో పోలిస్తే ఈసారి పంటల విస్�
Nazamabad | కప్పలవాగు, పెద్దవాగులో (Peddavagu)ప్యాకేజీ-21 ద్వారా ఏర్పాటు చేసిన అవుట్లెట్లతో నీరందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి(MLA Prashanth Reddy) అన్నారు.
Irrigation water | యాసంగి సాగులో మళ్లీ పాత కరువు రోజులు వస్తున్నట్టు కనిపిస్తున్నది. కొన్నేండ్లుగా క్రమంగా వానకాలంతో పోటీపడుతూ పెరుగుతూ వస్తున్న యాసంగి సాగు ఈ ఏడాది తగ్గుముఖం పడుతున్నది. వ్యవసాయశాఖ అధికారిక లెక్క