ఈ వానాకాలం సీజన్లో వర్షాలు కురవడం ఆలస్యమైనప్పటికీ, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, జిల్లాకు తరలివస్తున్న కాళేశ్వరం జలాలతో జిల్లాలో వానాకాలం పంటల సాగు జోరందుకున్నది.. సకాలంలో ఏమాత్రం వర్షా�
‘కరెంటు తీగ కూడా సన్నగానే ఉంటది. టచ్ చేస్తే..’ ఇది ఓ సినీ డైలాగ్. కేసీఆర్ కూడా బక్క పలుచగనే ఉంటారు, కానీ తనను నమ్మిన ప్రజల కోసం ఎంత దూరం వెళ్తారో రాష్ట్రం తెచ్చినప్పుడే తేలిపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వర్షాభావ పరిస్థితులతో మొన్నటి వరకు సాగు పనులు నెమ్మదించాయి. కొంత ఆలస్యమైనా సమృద్ధిగా వానలు పడుతుండటంతో సాగుపనులు మళ్లీ
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్ అన్నారు. గొల్లపల్లిలో ఆయిల్ పాం సాగులో అంతర పంటల సాగును మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చే�
Telangana | నిరంతరాయ ఉచిత విద్యుత్తు వేల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. కాళేశ్వరం జలాలకు తోడు 24గంటల కరెంటు తెచ్చిన ఫలితాలకు వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులే ఉదాహరణ.
రాష్ట్ర సర్కారు ప్రయత్నం ఫలించింది. సాగునీటి సంకల్పం సిద్ధించింది. వాగుల పరీవాహక గ్రామాల రైతుల చిరకాల స్వప్నం నెరవేరింది. కరువు నేలన గంగమ్మతల్లి జలతోరణాన్ని తొడిగింది. దీంతో దేవరకద్ర జలసిరులను సంతరించ�
పండ్ల తోటల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. రైతులను పండ్ల తోటల పెంపకం వైపు దృష్టి మళ్లించడానికి రాయితీ (సబ్సీడీ)లను అందిస్తున్నది. ప్రతి మొక్కకు నీటి అందించేందుకు సబ్సిడీపై సూక్ష్మ సేద్య పర�
రంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుత వర్షాలు మెట్టపంటలకు ఊపిరి పోస్తున్నాయి. ఇప్పటికే సాగులో ఉన్న పత్తి, కందిపంటలకు తాజాగా కురుస్తున్న వర్షాలు ప్రాణం పోయగా.. చె�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం సైతం వాతావరణం పూర్తిగా చల్లబడి ఉంది. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షంతో పాటు జిల్లా అంతటా ముసురుకుంది. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు భారీ వర్షాలు మాత్రం లేవు. నల్లగొండ జిల్లాలో 12.3మ
Photo story | రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. నిన్న మొన్నటి వరకు చినుకు కోసం మొగులుకేసి దీనంగా చూసిన అన్నదాతల కరువు తీరేలా ఎడతె�
ఈ ఆర్థిక సంవత్సరంలో 50 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని, ఇందుకు అవసరమైన పెట్టుబడిని కూడా రైతులకు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రైతన్న లాభదాయక పంటల వైపు మళ్లించేందుకు రాష్ట్ర సర్కారు ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో పట్టు సాగుపై దృష్టి పెట్టింది. ఈ సారి కరీంనగర్ జిల్లాలో అదనంగా 150 ఎకరాల్లో చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప�