తెలంగాణలో సాగుకు ప్రధానమైన చెరువులను మిషన్ కాకతీయ పథకం కిం ద అభివృద్ధి చేశారు.కట్టవెడల్పు చేయడం, పూడిక తీయ డం,తూముల మరమ్మతు తదితర పనులను చేపట్టారు.దీంతో భూగర్బ జలాలు గణనీయంగా పెరిగాయి. సాగు విస్తీర్ణం ప�
కార్పొరేట్ శక్తులు వ్యవసాయరంగంలో ప్రవేశించకుండా పోరాడాల్సిన అవసరం ఉన్నదని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పిలుపునిచ్చారు.
తాగు, సాగుకు 24 గంటలు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవాన్ని ఘనంగా
సమైక్య పాలనలో తరచూ విద్యుత్ కోతలు.. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియని దుస్థితి.. పంటకు నీరు పెట్టేందుకు రాత్రిళ్లు పొలాల వద్ద పడిగాపులు.. పాము కాటుకు గురై మృతిచెందిన రైతులు ఎంతోమంది. తట్టుకోలేక రైతులు సబ్�
తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లే అన్న సమైక్యవాదుల శాపనాలకు చెంపపెట్టు లా నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యుత్ వెలుగులు నిరంతరం విరజిమ్ముతున్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉచిత విద్యుత్తో ఓ వైపు సేద్యం, సబ�
స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో సాగు సంబురంగా సాగుతున్నది. ప్రధానంగా కాళేశ్వర జలాల రాకతో సాగునీటి గోస తీరింది. కాలంతో సంబంధం లేకుండా జలాలు పరుగులు తీస్తున్నాయి. ప్రా�
సూర్యాపేట జిల్లాలో వానకాలం సాగుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 6,24,280 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా అందులో 4,65,500 ఎకరాల్లో వరి ఉండనున్నది. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ఏ�
వానకాలం సాగుపై వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 4.10 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మక్క, సోయా, పప్పు దినుసులు పండించేందుకు కార్యాచరణ తయారు చేశారు.
‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం...’ ఇది పాత మాట... ఇప్పుడు స్వపరిపాలనలో ‘నా తెలంగాణ రెండు కోట్ల ఎకరాల మాగాణం’గా అవతరించింది. కోటి ఎకరాలు సాగు కల... రెట్టింపు స్థాయిలో సాకారమైంది. ఈ ఏడాది (2022-23) రెండు సీజన్లలో కలిపి �
వచ్చే నెల రెండోవారం నుంచి వానకాలం సీజన్ ప్రారంభం కానున్నది. దీంతో నెలరోజుల ముందుగానే జిల్లా వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. సాగు అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుత�
చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో అన్నదాతలు వానకాలంలో వర్షాధారంగా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఎర్ర, నల్ల రేగడి భూములు చిరుధాన్యాల సాగుకు అనుకూలంగా ఉన్నాయి.
అన్నదాతలు వానకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. వర్షా ధార పంటలు సాగు చేసే రైతులు ఇప్పటికే పొలాలను దుక్కి దున్ని చదును చేస్తున్నారు. రోహిణి కార్తె తర్వాత కురిసే వర్షాల ఆధా రంగా నాట్లు వేయనున్నారు.
వానకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రైతులు ముందస్తుగా విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు.
నువ్వుల సాగు రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది. ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంతో పాటు మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో ఆయా కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. బోథ్ మండలంలో యాసంగిలో 286 ఎకరాల్లో నువ్వుల �
అన్ని రకాల కూరలకు కొత్త రుచి, ఘుమఘుమలాడే సువాసన తెచ్చే ఆకు పుదీనా. అలాంటి పుదీనా తోటలకు మాధన్నపేట పెట్టింది పేరు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి, ఆశించిన లాభాలు తెచ్చిపెడుతుండడంతో ఏటేటా నర్సంపేట మండ�