పల్లెల్లో కల్లాలన్నీ ఎరుపెక్కాయి.. ఎక్కడ చూసినా ఎర్రబంగారం గుట్టలుగా దర్శనమిస్తున్నది.. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 70 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు.
సూర్యాపేట మండలంలోని సింగిరెడ్డి పాలెం, తాళ్లఖమ్మంపహాడ్ గ్రామాలకు మూసీ 36వ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు అనుసంధానంగా మైనర్ కాల్వ ఉన్నది. గతంలో కాల్వ మీదుగా రోడ్డును వేసే క్రమంలో గూనల లెవల్ను కాంట్రాక్టర్ల�
Horticulture | సంప్రదాయ పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం లాభసాటిగా మారింది. ప్రభుత్వం పట్టు పరిశ్రమ లశాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీని మండలంలోని గడ్డమల్లయ్యగూడకు చెందిన చింతపల్లి భోజిరెడ్డి కూతురు స్వప్నార
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు యంత్రపరికరాలను అందుబాటులో ఉంచేందుకు సిద్ధమైంది. అందుకు, ప్రతి మండలానికొక కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్సీ)ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది.
నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది యాసంగితో పోలిస్తే ఈ సారి సాగు విస్తీర్ణం పెరిగింది. సమృద్ధిగా వర్షాలు కురవడంతో జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జల మట్టాలు సైతం పెరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా యాసంగి పంటల సాగు జోరుగా సాగుతున్నది. బుధవారం వరకు 63.79 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్ర చరిత్రలో ఇది రెండో అత్యధిక సాగు కావడం గమనార్హం.
భద్రాద్రి జిల్లాలో మామిడి తోటలు సీజన్కు ముందే విరబూశాయి. గడిచిన మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా తోటల్లో పూత కనిపిస్తున్నది. దీంతో రైతులు అధిక దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నారు.
జిల్లాలో నిర్దేశిత ఆయిల్పాం పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఆయిల్పాం పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్�
పండ్లు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ శివరాంప్రసాద్ సూచించారు. మండలంలోని కొల్లూరు రైతువేదికలో శుక్రవారం కూరగాయలు, పండ్ల పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు ని
గుళాంబ గద్వాల జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులు పండించి ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగ
ఆయిల్పాం సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలుఅందిస్తున్నదని, రాష్ట్రవ్యాప్తంగా సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఔషధ మొక్కలు నాటేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే అడవుల్లో ఖాళీ ప్రాంతాలను గుర్తించిన అధికారులు సంబంధిత ఖాళ�