ఒక రైతు శ్రీకారంతో మారిన ఆలోచన గరిడేపల్లి మండలం గానుగుబండ గ్రామ పరిధిలో 1200 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆ గ్రామంలోని రైతులకు యాతవాకిళ్ల చెరువు ప్రధాన నీటి వనరుగా ఉండడంతో మండలంలో అన్ని గ్రామాల కన్నా ముందే అక
యాసంగి సీజన్లో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న పంటలతో పాటు నూనెగింజల సాగుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా యాసంగిలో కుసుమ పంటను కొత్తూరు మండలంలో అధికంగా పండిస్తున్నారు
జోగులాంబ గద్వాల జిల్లాలో వరికోతల జోరు కొనసాగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో యంత్రాలతో వరికోతలు కోస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో కూలీలతో కోయిస్తున్నారు. జిల్లాలో ఇటు కూలీలకు ఉపాధి దొరకడంతోపాటు యంత్రాలకు
ఆ రైతు బంతి పూల దోట విరబూసింది. ఐదు గుంటల్లోనే మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. సరాసరి ఐదు నెలలకు 50 వేల దాకా ఆదాయం వస్తున్నది. పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామానికి చెందిన రైతు కట్ల చంద్రయ్యకు రెండున్నర ఎకర�
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించిన రైతులు ఆయిల్పాం వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో డిమాండ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో తొలిసారిగా రాష్ట్రంలో ఆయిల్పాం సాగు లక్ష ఎకరాలన�
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు సహా భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో యాసంగి సాగుకు ఢోకా లేకుండా పోయింది. ఆయా ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి ని
మెట్ట పంటలకు మల్చింగ్ వేయడంతో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కల చుట్టూ ఉండే తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. ఇప్పుడు రైతులు వ్యవసాయంలో ఎడ్లను వినియోగించడం లేదు. దీంతో కలుపు నివారణ సమస్యగా మారింది. దీనిక�
నల్లరేగడి భూములు అధికంగా ఉన్న కామారెడ్డి జిలాల్లోని పలు మండలాల్లో యాసంగిలో శనగపంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు. యాసంగి ఆరుతడి పంటల్లో ప్రధానమైన శనగను కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో అధికంగా సాగుచ�
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును మరింత అభివృద్ధి చేసేందుకు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం మలేషియాలో పర్యటించింది. గురువారం మలేషియాలోని ప్రభుత్వ రంగ సంస్థ పీజీవీ కంపెనీ స
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నది. ఈ పంట ఆదాయ వనరుగా రానున్న క్రమంలో సాగులో యాజమాన్య పద్ధతులతోపాటు ఫర్టిగేషన్ విధానం ఎంతో ముఖ్యమని ఉ
కంది రైతుకు కాలం కలిసొచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కామారెడ్డి జిల్లాలో కందిసాగు విస్తీర్ణం కొంతమేర తగ్గినప్పటికీ సకాలంలో వర్షాలు కురియడంతో పంట ఆశాజనకంగా ఉన్నది.
వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో సాగు చేస్తున్న వేరుశనగ పంట ఆశాజనకంగా ఉన్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో బోర్లలో భూగర్భజలాలు పెరిగాయి. రైతులు ప్రతి ఏటా వ్యవసాయ బోర్ల కిందే యాసంగిలో వేరుశనగ
పంట మంచి దిగుబడికి భూసార పరీక్షలు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, డీఏఓ సుచరిత సూచించారు. సోమవారం ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా పానగల్ క్లస్టర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వా
Minister Harish rao | మంచి భవిష్యత్తు ఉన్న పంట ఆయిల్పామ్ అని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదని, ఖర్చు కూడా తక్కువ అని, ఆదాయం మాత్రం అధికంగా ఉంటుందని చెప్పారు.
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని, ఆ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులు అన్నారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో శుక్రవారం అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించారు.