పూల తోటల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. సీజన్లో మంచి గిరాకీ ఉండడంతో దానిపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి పొలంలో తక్కువ నీటితో అధిక లాభాలు ఆర్జించవచ్చనే ఉద్దేశంతో రైతులు ఈ సాగుప�
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నదని సర్పంచ్ దామెర విద్యాసాగర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఆర్నకొండలో నల్ల సత్యారెడ్డికి చెందిన మూడెకరాల్లో బుధవారం ఆయిల్ ప�
సీఎం కేసీఆర్, మంత్రికేటీఆర్ పిలుపుతో వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ఈక్రమంలో సిరిసిల్లలోని బీఆర్ఎస్ సీనియర్ నేత చీటి నర్సింగరావు తంగళ్లపల్లి మండలం సారంపల్లిల�
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, ఉద్యానవన డైరెక్టర్ హన్మంత్రావు అన్నారు. రైతులకు దీర్ఘకాలం లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్పామ్ సాగుపై రైతులు దృష్టి సార
జిల్లాలో రైతులు ఆయిల్పాం పంటలను సాగుచేస్తూ లక్ష్యా న్ని పూర్తి చేసినందుకు కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా సంబంధిత అధికారులను అభినందించారు. మంగళవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో ఆయిల్పాం సాగుపై ఉ ద్యానవన, వ
రైతులు ఆయిల్పామ్ సాగువైపు దృష్టి సారించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి మండలం చాకుంటలో అన్నదమ్ములు గుడిపాటి వెంకటరమణారెడ్డి, మల్లారెడ్డి ఆయిల్పామ్ సాగు చేపట్టగా సోమవారం ఎమ్
సాగును బంగారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు అన్నదాత ఇంట్లో సంతోషాన్ని నింపుతున్నది. ఊరూరా పండుగ వాతావరణం కనిపిస్తున్నది. గత నెల 28 నుంచి పదో విడుత పెట్టుబడి ఖాతాల్లోకి చేరుతుండగ�
పండ్లలో రారాజు మామిడి పండు. మామిడికి వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది.సంగారెడ్డి జిల్లాలో చాలామంది రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. నాణ్యమైన మామిడి పండ్లను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ రైతులు మంచి ఆదాయాన�
తీగజాతి కూరగాయల సాగుకు ప్రస్తుత సమయం అనుకూలమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చిన్న చిన్న మెళకువలు, సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే అధిక లాభాలు గడించవచ్చని చెప్తున్నారు. పందిర్లపై సాగు చేస్త
ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయంతో పంటల సాగు సంబురంగా సాగుతున్నది. పదోవిడుత రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో యాసంగి పంట పెట్టుబడికి రంది లేకుండాపోయింది.
ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కష్టాలు అంతా ఇంతా కావు. ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. తెలంగాణలో నీటి వనరులు తక్కువ. వ్యవసాయం ఎక్కువగా బోర్లపైనే ఆధారపడి ఉండేది.
ఒక రైతు శ్రీకారంతో మారిన ఆలోచన గరిడేపల్లి మండలం గానుగుబండ గ్రామ పరిధిలో 1200 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆ గ్రామంలోని రైతులకు యాతవాకిళ్ల చెరువు ప్రధాన నీటి వనరుగా ఉండడంతో మండలంలో అన్ని గ్రామాల కన్నా ముందే అక