కూరగాయల సాగులో రైతులు ఆధునిక పద్ధతులను పాటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. శాశ్వత పందిళ్లు, బిందు సేద్యం, మల్చింగ్, స్ప్రింకర్ల ప్రాముఖ్యతపై రైతులకు ఉద్యానశాఖ అధికారులు అవగాహన కల్పించడంతో ఆ పద్ధతిలో పం�
పండుగల వేళ పూలకు భలే గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ సమయంలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కొందరు రైతులు పూలసాగుపై దృష్టి పెడుతూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారు. ఓదెల మండలం కొలనూరు గ్రామాని�
మల్చింగ్ పద్ధతిలో మిర్చి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం మిర్చి సాగు పనులు జోరందుకున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండలా మారడంతోపాటు వ్యవసాయ బావుల్ల
జన్యు మార్పిడి చేసిన ఊదా రంగు టమాటాల పెంపకానికి అమెరికా ఆమోదం తెలిపింది. 2008లో యూరోపియన్ పరిశోధకులు డ్రాగన్ పుష్పాల జీన్స్ను టమాటాలో ప్రవేశపెట్టి వీటిని సృష్టించారు.
వరి, వాణిజ్య పంటలతోపాటు పప్పు ధాన్యాలు సాగు చేస్తేనే రైతులకు మేలని జేడీఏ ఉషాదయాళ్ సూచించారు. మండలకేంద్రంలో రైతు ఎండీ గౌస్ ఎన్ఎస్ఎఫ్ఎం పథకంలో ఉచితంగా విత్తనాలు తీసుకొని కంది పంట సాగు చేశాడు. ఎన్ఎస్
రాష్ట్రంలో వానకాలం సాగు జోరుగా సాగుతున్నది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో మొన్నటివరకు సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ తాజాగా అది పుంజుకున్నది. గతేడాదితో సమానంగా 1.13 కోట్ల ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగయ�
రైతులకు ఆయిల్పామ్ సాగు లాభదాయకమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఖానాపురం మండలకేంద్రానికి చెందిన రైతు గొల్లపూడి సుబ్బారావు తన 5.5 ఎకరాల భూమిలో ఆయిల్పామ్ సాగు చేపట్టగా, పెద్ది బుధ
రైతులకు వ్యవసాయంలో నూతన పద్దతులపై ఆసక్తి కలిగించి, ఆయిల్ పామ్ సాగుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్ కృష్ణఆదిత్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉద్యానవన శాఖ, వ్యవసాయ శా�
వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ యంత్రాంగం అందిస్తున్న సేవల్లో పారదర్శకతకు అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ఏఈవో యాక్టివిటీ లాగ�
వరికి కేంద్రం ఉరి వేస్తున్నది. ఎగుమతులు తగ్గినందున సాగు తగ్గించాలని ఒకసారి, విదేశాల్లో డిమాండ్ ఉన్నందున సాగు పెంచాలంటూ కేంద్ర మంత్రులే మరోసారి భిన్న ప్రకటనలు చేశారు. మరోవైపు వరి ఉత్పత్తిలో అగ్రగామిగా �
రుతువులను బట్టి మనకు జ్వరాలు వస్తాయి. వెంటనే డాక్టర్ను సంప్రదించి మందులు తెచ్చుకుంటాం. మరి పంటల సంగతి? తెగుళ్లు, వైరస్లు, చీడపీడలు చుట్టుముడితే? శ్యామసుందర్రెడ్డి అనే డాక్టర్ను సంప్రదిస్తాయి. సమస్య �
ప్రభుత్వ సూచనల మేరకు చాలామంది అన్నదాతలు పత్తి సాగుకే మొగ్గు చూపారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు వేసిన పంటల్లో 70 శాతం పత్తి పంటనే సాగు చేశారు. ఇప్పటికీ 3లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వగా.. ఇందులో 2 లక్షల ఎకరా�
వ్యవసాయానికి ఆధారం కాడెడ్లు.. అందుకే రైతులు వాటిని ప్రాణంలా చూసుకుంటారు.. సాగు పనుల్లో కీలక పాత్ర పోషించే ఈ ఎడ్లను అన్నదాతలు తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు.. పొలాన్ని చదును చేసి విత్తనాలు వేసేంత వరకు, పొలా�
దేశవ్యాప్తంగా నూనెగింజల సాగు పెరగాల్సిన అవసరం ఉన్నదని ఐసీఏఆర్ భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ (ఐకార్ - ఐఐవోఆర్) డైరెక్టర్ డాక్టర్ ఎం సుజాత అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఆ సంస్థ 45వ వ్య