ఈసారి అధిక వర్షాలు కురువడంతో వికారాబాద్ జిల్లాలో సాగు పనులు సంబురంగా సాగుతున్నాయి. జిల్లాలో 5,31,501 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, ఇప్పటికే 4.15లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇంద
కాళేశ్వరం ద్వారా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ మరో 30 లక్షల ఎకరాలకు నూతనంగా సాగు నీరు అందుతున్నదని పేర్కొన్నారు. నిజాంసాగర�
పంటల సాగులో రైతులకు అవసరమైన సలహాలు అందిస్తూ ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించే బాధ్యత ఆత్మ కమిటీలదేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. ములుగు డివిజన్ ఆత్మకమిటీ చైర్మన్గా రెం�
వానకాలం సాగు 63.66 లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో అత్యధికంగా పత్తి 42.61 లక్షల ఎకరాల్లో సాగు కాగా, వరి 6.48 లక్షల ఎకరాలు, కంది 3.95 లక్షల ఎకరాల్లో సాగైంది
Cauliflower crop | కాలీఫ్లవర్.. ప్రపంచ వాణిజ్య పంటలలో రోజువారీ అత్యంత ముఖ్యమైన కూరగాయలలో ఒకటి. ఈ అద్భుతమైన కాలీఫ్లవర్లను గ్రీన్హౌస్ లేదా పాలీహౌస్లో పెంచవచ్చు.
ఓడలు బండ్లవుతాయ్...బండ్లు ఓడలవుతాయ్ అన్న నానుడిని నిజం చేస్తున్నాయ్ నేడు మనం చూస్తున్న చిత్రాలు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ప్రత�
వ్యవసాయాధారమైన దేశంలో జాతికి వెన్నెముక వంటి రైతు ఏదైనా కారణంతో అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి నిలబడుతున్నది. రైతు బీమా ద్వారా 5లక్షల రూపాయలను అందజేస్తున్నది. ఏటా �
Lemon grass | నిమ్మగడ్డి ఆకుల నుంచి సుగంధ తైలం లభిస్తుంది. దీని తైలాన్ని పరిమళాల పరిశ్రమలు, కృత్రిమ విటమిన్ ఏ తయారీకి ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి సాగు చేపట్టి ఎలా లాభాలు ఆర్జించాలో...
ఆయిల్ పామ్ సాగు సబ్సిడీలను ఎత్తివేయలేదు. ఇది నిరాధారమైన వార్త. ఇలాంటి వార్తలను రైతులు నమ్మవద్దు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఆయిల్పామ్కు ఉన్న డిమాండ్ను గమనించి, 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని తెలంగాణ ప్ర
జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగుపనులు జోరందుకున్నాయి. వరి నాట్లకు అనుకూలంగా ముసురు కురుస్తుండటంతో వరిసాగు చేసే రైతులు పొలాలను
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే ఆయిల్ పామ్ సాగుపై రైతులను చైతన్యపర్చాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని ఉప్పలపహాడ్ గ్రామ �
చేనులో నీళ్లు నిలబడి పంట కుళ్లిపోయే పరిస్థితి జాగ్రత్తలు పాటిస్తే నష్టాన్ని నివారించవచ్చు భారీ వర్షాల నేపథ్యంలో సాగులో మెళకువలు హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): వారం నుంచి కురుస్తున్న చిరుజల్లులు, ము
దశాబ్దం క్రితం వరకు కరువుతో వలసబాట పట్టిన నారాయణఖేడ్ నియోజకవర్గ రైతులు నేడు ఇతర రాష్ట్ర కూలీలకు ఉపాధి చూపిస్తున్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక రైతు సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని �
ఆయిల్పాం పంట సాగు రైతు కుటుంబాలకు లాభదాయకమని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన జీవనియంత్రణ ఆయిల్పాం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించా�