జూలపల్లి మండలం కొత్తూరుకు చెందిన రైతు నెర్వట్ల రాయమల్లు తన నాలుగు ఎకరాల భూమిలో 28 ఏళ్లుగా బెంగన్పల్లి, దసేరి, హిమాయత్, కొబ్బరి మామిడి రకాలను సాగు చేస్తున్నాడు. ఎంత కష్ట పడ్డా.. ఎంత పంట పండించినా చివరకు మిగ�
వానకాలం సీజన్ వచ్చిందని ఆగమాగం కాకూడదు. సాగులో విత్తనాలు ఎంపికే అత్యంత కీలకం. రైతులారా.. ఎలాంటి విచారణ లేకుండా తొందరపడి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు. తొందరపాటుతో నష్టాలు మిగుల్చుకోవద్దు
జిల్లాను తొలకరి పలకరించింది. తేలికపాటి వర్షాలు కురుస్తుండడంతో రైతులు వానకాలం సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈసారి వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనగా, దానికి అనుగుణంగా విత్తనాలు విత�
గతేడాదితో పోలిస్తే కొంత ఆలస్యంగా తొలకరి పలుకరించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం ప్రాంతాల వారీగా బుధవారం వరకు కురిసింది. మృగశిర కార్తె వచ్చినా భానుడు భగభగమనగా రెండురోజుల
అధిక సాంద్రత విధానం, ఒకే కాపులో కోతకు వచ్చే పత్తి (సింగిల్ పిక్) సాగును ప్రోత్సహించాలని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు.
రైతులు సాగుబాట పట్టారు. ములుగు జిల్లాలో మూడు రోజుల క్రితం వర్షంతో పాటు రెండు రోజులుగా కొద్దికొద్దిగా వాన పడుతున్నది. దీంతో అన్నదాతలు దుక్కులను పొతం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు నాణ్యమై
వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని, నారుమళ్లు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది 4,60,580 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక
జ్యేష్ఠ పౌర్ణమిని కర్షకులు ‘ఏరువాక పున్నమి’గా చేసుకుంటారు. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అనీ, ఏరువాక అంటే దున్నడానికి వెళ్లడమనీ అర్థం. మొదట్లో దీన్ని ‘ఏరు పోక’ అనేవారు. అదే క్రమంగా ఏరువాకగా మార�
జిల్లాలో వానకాలం సీజన్లో పత్తి పంట సాగు విస్తీర్ణం పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని తన చాంబర్లో జిల్లా �
వానకాలం సీజన్ ప్రారంభానికి ముందు వేసవిలో దుక్కులను దున్నుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు. రైతులు వానకాలం, యాసంగి పంటలను తీసుకున్న తర్వాత మళ్లీ వర్షాకా�
సాగు రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పండ్ల తోటల సాగుకు ప్రాధాన్యం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా వనపర్తి, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యవసాయ రంగం ప్రపంచ స్థా�
రంగారెడ్డి జిల్లాలో 34,468 మంది రైతుల సాగు.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పెరుగుతున్న బిందుసేద్యం పెట్టుబడి, కూలీల కొరతను అధిగమించే అవకాశం షాద్నగర్, మే 27: రైతుల ఆలోచనలు కాలానికి అనుగుణంగా మారుతున్నాయి. వ�
ఎనుకటి రోజుల్లో ఎక్కువగా సాగు చేసే ఆముదం పంటను పురుగు, బూడిద తెగులు బెడదతో రైతులు పూర్తిగా తగ్గించారు. వాణిజ్య పంటలైన పత్తి, మిరప సాగు మొగ్గు చూపారు. కాగా, పంటల మార్పిడి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం