వానకాలం సీజన్ ప్రారంభానికి ముందు వేసవిలో దుక్కులను దున్నుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు. రైతులు వానకాలం, యాసంగి పంటలను తీసుకున్న తర్వాత మళ్లీ వర్షాకా�
సాగు రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పండ్ల తోటల సాగుకు ప్రాధాన్యం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా వనపర్తి, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యవసాయ రంగం ప్రపంచ స్థా�
రంగారెడ్డి జిల్లాలో 34,468 మంది రైతుల సాగు.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పెరుగుతున్న బిందుసేద్యం పెట్టుబడి, కూలీల కొరతను అధిగమించే అవకాశం షాద్నగర్, మే 27: రైతుల ఆలోచనలు కాలానికి అనుగుణంగా మారుతున్నాయి. వ�
ఎనుకటి రోజుల్లో ఎక్కువగా సాగు చేసే ఆముదం పంటను పురుగు, బూడిద తెగులు బెడదతో రైతులు పూర్తిగా తగ్గించారు. వాణిజ్య పంటలైన పత్తి, మిరప సాగు మొగ్గు చూపారు. కాగా, పంటల మార్పిడి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం
రైతులు ఆయిల్పామ్, మల్బరీ పంటలు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ సూచించారు. గురువారం మిరుదొడ్డిలోని రైతు వేదిక భవనంలో జిల్లా ఉద్యానవన అధికారి రామలక్ష్మి, సెరీక�
రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని హర్టికల్చర్ డీజీఎం రాంమోహన్ సూచించారు. మండలంలోని తాడిహత్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించారు
పత్తి క్వింటాలుకు పదివేల ధర పలుకుతుండడంతో అధికశాతం అన్నదాతలు వచ్చే వానకాలం సీజన్లో పత్తిసాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఈసారి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 25 నుం�
‘ఆయిల్పామ్ తోటల సాగుకు జిల్లా అనుకులమైంది. అంతర్జాతీయంగా డిమాం డ్ ఉన్న పంట.. రైతులు ఆయిల్పామ్ సాగు చేయడం లాభదాయకం.. ఈ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్ ఉంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ�
రాష్ట్రంలో వరికి బదులుగా పట్టు పరిశ్రమను విస్తరించాలని, 2022-23 సంవత్సరానికి గాను నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా 7 వేల ఎకరాల్లో పట్టు సాగు చేపట్టేందుకు కృషి చేయాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ వెం�
పడావు భూములక్కడ.. పైరు సంబురం ఇక్కడ.. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కరెంటు కోసం అన్నదాతల గోస విద్యుత్తు లేక భూములు పడావు తెలంగాణలో భూములు కొంటున్న సరిహద్దు ప్రాంతాల అన్నదాతలు ఇక్కడి కరెంటుతో అక�
తెలంగాణ లాంటి రాష్ర్టాలు రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దానికి కారణాలేంటి? వీటిపై ప్రభుత్వాలు...
గడిచిన ఏడాదితో పోలిస్తే 5 వేల ఎకరాలకుపైగా పెరిగిన కూరగాయల పంటలు 20 వేల ఎకరాలకు చేరిన కూరగాయల సాగు పెరిగిన టమాట, క్యారెట్,ఆకుకూరల పంటలు చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, తలకొండపల్లి, యాచారం మండలాల్లో సాగు అధిక�
ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి వెదురు సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతో భవిష్యత్తులో ఆకుపచ్చ బంగారంగా తెలంగాణలో ‘వెదురు’ విరాజిల్లనున్నది. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో సహజ వనరులను