రైతులు ఆయిల్పామ్, మల్బరీ పంటలు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ సూచించారు. గురువారం మిరుదొడ్డిలోని రైతు వేదిక భవనంలో జిల్లా ఉద్యానవన అధికారి రామలక్ష్మి, సెరీక�
రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని హర్టికల్చర్ డీజీఎం రాంమోహన్ సూచించారు. మండలంలోని తాడిహత్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించారు
పత్తి క్వింటాలుకు పదివేల ధర పలుకుతుండడంతో అధికశాతం అన్నదాతలు వచ్చే వానకాలం సీజన్లో పత్తిసాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఈసారి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 25 నుం�
‘ఆయిల్పామ్ తోటల సాగుకు జిల్లా అనుకులమైంది. అంతర్జాతీయంగా డిమాం డ్ ఉన్న పంట.. రైతులు ఆయిల్పామ్ సాగు చేయడం లాభదాయకం.. ఈ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్ ఉంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ�
రాష్ట్రంలో వరికి బదులుగా పట్టు పరిశ్రమను విస్తరించాలని, 2022-23 సంవత్సరానికి గాను నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా 7 వేల ఎకరాల్లో పట్టు సాగు చేపట్టేందుకు కృషి చేయాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ వెం�
పడావు భూములక్కడ.. పైరు సంబురం ఇక్కడ.. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కరెంటు కోసం అన్నదాతల గోస విద్యుత్తు లేక భూములు పడావు తెలంగాణలో భూములు కొంటున్న సరిహద్దు ప్రాంతాల అన్నదాతలు ఇక్కడి కరెంటుతో అక�
తెలంగాణ లాంటి రాష్ర్టాలు రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దానికి కారణాలేంటి? వీటిపై ప్రభుత్వాలు...
గడిచిన ఏడాదితో పోలిస్తే 5 వేల ఎకరాలకుపైగా పెరిగిన కూరగాయల పంటలు 20 వేల ఎకరాలకు చేరిన కూరగాయల సాగు పెరిగిన టమాట, క్యారెట్,ఆకుకూరల పంటలు చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, తలకొండపల్లి, యాచారం మండలాల్లో సాగు అధిక�
ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి వెదురు సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతో భవిష్యత్తులో ఆకుపచ్చ బంగారంగా తెలంగాణలో ‘వెదురు’ విరాజిల్లనున్నది. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో సహజ వనరులను
వ్యవసాయ అభివృద్ధికి జైన్ సంస్థ కృషి అద్భుతమని మంత్రి నిరంజన్రెడ్డి కొనియాడారు. మహారాష్ట్రలో అతి తక్కువ వర్షపాతం(544మి.మీ.) ఉన్న జల్గావ్ ప్రాంత అభ్యున్నతికి సంస్థ చేపట్టిన చర్యలు బాగున్నాయని ప్రశంసించ�
ప్రస్తుతం దేశం భారీగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నదని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. దీని వల్ల ప్రతి సంవత్సరానికి సుమారు 80 నుంచి 90 వేల కోట్ల రూపాయల విదేశ
వ్యవసాయంలో రాణిస్తున్న కాట్రగడ్డ ప్రసూన ఆమె మాజీ శాసనసభ్యురాలు. రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టారు. తన పదవీకాలంలో కార్మికులకు, కర్షకులకు అండగా నిలిచారు. అయినా, మనసులో ఏదో వెలితి. తల్లిదండ్రులు ఇచ్చిన భూ�
పొట్ట జలగలు.. జీవాల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. పశువులు, గొర్రెల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. సరైన సంరక్షణ చర్యలు చేపట్టకపోతే.. జీవాలు మృత్యువాత పడుతాయి. పొట్ట జలగలు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదే�
మామిడి’కి శాపంగా మారిన వాతావరణం సరైన చర్యలు చేపట్టకుంటే నష్టపోయే ప్రమాదం వాతావరణ మార్పులు.. ‘ఫలరాజం’పై పగబట్టాయి. డిసెంబర్లో మొదలైన చలి, సంక్రాంతికి చుట్టుముట్టిన పొగ మంచు.. మామిడి తోటలపై తీవ్ర ప్రభావం �
భారతదేశం ఆహార నూనెల వినియోగంలో మూడింట రెండు వంతుల దిగుమతికి ఏటా సుమారు రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ నూనెల దిగుమతిలో ప్రధానమైనది పామాయిల్. ఎందుకంటే ఇది ప్రపంచ మార్కెట్లలో చౌకైనది. ప్రధానంగా ఇండోనే